UPDATES  

NEWS

ఇంజమూరి సత్యనారాయణ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత సమాచార హక్కు ప్రచార సమితి నియోజకవర్గ కార్యదర్శిగా మాదాసు సురేష్ కుట్టుమిషన్ల శిక్షణ పూర్తి చేసిన 40 మంది మహిళలు ఆదిదేవుడు గణేశుడి ఆశీస్సులే మనందరికీ శ్రీరామరక్ష కొత్తగూడెంలో ఉచిత వినాయక విగ్రహాలు పంపిణి చేసిన కాంగ్రెస్ నాయకులు వీకే సీఎం పిఓ శంకర్ ను కలిసిన ఐఎన్టియుసి నేత రజాక్ గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మేయర్ “గణేష్” గోపిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించిన “కోనేరు చిన్ని” శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు గిడ్ల అమృతరావును సత్కరించిన ఐఎన్‌టీయూసీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్

 ఇంజమూరి సత్యనారాయణ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

డిండి సెప్టెంబర్ 14( తెలంగాణ వాణి ప్రతినిధి) డిండి మండలంలోని నిజాం నగర్ గ్రామపంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇంజమూరి కృష్ణయ్య పెద్ద కుమారుడు ఇంజమూరి సత్యనారాయణ అకాల మరణం చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికంగా అండగా నిలిచారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లట్టుపల్లి పురుషోత్తం రెడ్డి 10,000/- పదివేల రూపాయలు, నల్లవెల్లి దామోదర్ రెడ్డి 5,000/- ఐదు వేల రూపాయలు అలాగే నిజాం నగర్ గ్రామపంచాయతీకి చెందిన పలు కుటుంబాలు, విద్యావంతులు, యువకులు తదితరులు కలిసి 33,000/-ముపైముడు వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.

మొత్తం 48,000 /- నలభై ఎనిమిది వేల ఆర్థిక సహాయాన్ని అందించి, విషాదంలో ఉన్న కుటుంబానికి తమ వంతు మానవతా సహకారం అందించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 15 September 2026, 9:37 am Posted by : TELANGANA VANI

ఇంజమూరి సత్యనారాయణ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

డిండి సెప్టెంబర్ 14( తెలంగాణ వాణి ప్రతినిధి) డిండి మండలంలోని నిజాం నగర్ గ్రామపంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇంజమూరి కృష్ణయ్య పెద్ద కుమారుడు ఇంజమూరి సత్యనారాయణ అకాల మరణం చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికంగా అండగా నిలిచారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లట్టుపల్లి పురుషోత్తం రెడ్డి 10,000/- పదివేల రూపాయలు, నల్లవెల్లి దామోదర్ రెడ్డి 5,000/- ఐదు వేల రూపాయలు అలాగే నిజాం నగర్ గ్రామపంచాయతీకి చెందిన పలు కుటుంబాలు, విద్యావంతులు, యువకులు తదితరులు కలిసి 33,000/-ముపైముడు వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.

మొత్తం 48,000 /- నలభై ఎనిమిది వేల ఆర్థిక సహాయాన్ని అందించి, విషాదంలో ఉన్న కుటుంబానికి తమ వంతు మానవతా సహకారం అందించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest