UPDATES  

NEWS

ఇంజమూరి సత్యనారాయణ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత సమాచార హక్కు ప్రచార సమితి నియోజకవర్గ కార్యదర్శిగా మాదాసు సురేష్ కుట్టుమిషన్ల శిక్షణ పూర్తి చేసిన 40 మంది మహిళలు ఆదిదేవుడు గణేశుడి ఆశీస్సులే మనందరికీ శ్రీరామరక్ష కొత్తగూడెంలో ఉచిత వినాయక విగ్రహాలు పంపిణి చేసిన కాంగ్రెస్ నాయకులు వీకే సీఎం పిఓ శంకర్ ను కలిసిన ఐఎన్టియుసి నేత రజాక్ గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మేయర్ “గణేష్” గోపిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించిన “కోనేరు చిన్ని” శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు గిడ్ల అమృతరావును సత్కరించిన ఐఎన్‌టీయూసీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్

 కొత్తగూడెంలో ఉచిత వినాయక విగ్రహాలు పంపిణి చేసిన కాంగ్రెస్ నాయకులు

కొత్తగూడెం, సెప్టెంబర్ 14 (తెలంగాణ వాణి): వినాయక చవితిని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పర్యావరణ పరిరక్షణ, మత సామరస్యాన్ని చాటుతూ ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ ముస్లిం మైనారిటీ నాయకుల చేతుల మీదుగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆళ్ల మురళి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆళ్ల మురళి మాట్లాడుతూ మట్టి వినాయక విగ్రహాల వినియోగంతో పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటంతో పాటు మత సామరస్యం, సమైక్యతను చాటాలని కోరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశయాలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ, జలవనరుల కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, డీసీసీ ప్రధాన కార్యదర్శి పెదబాబు, ఉపాధ్యక్షుడు మంద హనుమంతు, కోశాధికారి కోదుమూరి శ్రీనివాసరావు, పరమేష్ యాదవ్, కార్పొరేటర్లు జయతి మసూద్, శ్రీలక్ష్మి, దావూద్, జాని, కమర్, అన్వర్, ఇమ్రాన్, గోరెబాబు, సత్తిరెడ్డి, బాల, హరి, ఏనుగుల వెంగళరావు, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 15 September 2026, 9:09 am Posted by : TELANGANA VANI

కొత్తగూడెంలో ఉచిత వినాయక విగ్రహాలు పంపిణి చేసిన కాంగ్రెస్ నాయకులు

కొత్తగూడెం, సెప్టెంబర్ 14 (తెలంగాణ వాణి): వినాయక చవితిని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పర్యావరణ పరిరక్షణ, మత సామరస్యాన్ని చాటుతూ ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ ముస్లిం మైనారిటీ నాయకుల చేతుల మీదుగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆళ్ల మురళి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆళ్ల మురళి మాట్లాడుతూ మట్టి వినాయక విగ్రహాల వినియోగంతో పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటంతో పాటు మత సామరస్యం, సమైక్యతను చాటాలని కోరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశయాలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ, జలవనరుల కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, డీసీసీ ప్రధాన కార్యదర్శి పెదబాబు, ఉపాధ్యక్షుడు మంద హనుమంతు, కోశాధికారి కోదుమూరి శ్రీనివాసరావు, పరమేష్ యాదవ్, కార్పొరేటర్లు జయతి మసూద్, శ్రీలక్ష్మి, దావూద్, జాని, కమర్, అన్వర్, ఇమ్రాన్, గోరెబాబు, సత్తిరెడ్డి, బాల, హరి, ఏనుగుల వెంగళరావు, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest