డిండి సెప్టెంబర్ 14 ( తెలంగాణ వాణి ప్రతినిధి) గుండ్లపల్లి (డిండి) మండలంలోని నిజాం నగర్ గ్రామానికి చెందిన మాదాసు సురేష్ సమాచార హక్కు ప్రచార సమితి దేవరకొండ నియోజకవర్గ కార్యదర్శిగా నూతనంగా ఎన్నిక కావడం జరిగింది. ఎన్నికకు సహకరించిన సమాచార హక్కు ప్రచార సమితి రాష్ట్ర అధ్యక్షులు కాట్రావత్ రాజుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజం నగర్ గ్రామ యువకులు పాల్గొనడం జరిగింది.
Post Views: 2




