కొత్తగూడెం సింగరేణి, సెప్టెంబర్ 14 (తెలంగాణ వాణి) వికె సీఎం ప్రాజెక్టు ఆఫీసర్ జి. శంకర్ ను ఐఎన్టీయూసీ కేజీఎం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రాజాక్ మర్యాద మర్యాదపూర్వకంగా సోమవారం కలిశారు.
వికె సీఎం పిట్ సెక్రటరీ గోపు కుమార స్వామి అధ్యక్షతన కేజీమ్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండీ.రజాక్ పలు అంశాలపై చర్చించారు. ప్రొడక్షన్,ప్రొడక్టివిటీ, మ్యాన్పవర్,డిప్యూటేషన్ ఉద్యోగులు, సూపర్వైజర్ క్యాడర్, వికెసీఎం అంశాల మీద మాట్లాడటం జరిగినది. దీంతో పిఓ సానుకూలంగా స్పందించటం జరిగినది. ఈ కార్య క్రమంలో ఎస్. విప్లవ్ కుమార్, భీముడు, పోషం శ్రీనివాస్, భరత్, కాసర్ల సమ్మయ్యా, ఏ. కృష్ణ మోహన్, కనకం కుమార్, మొయినుద్దీన్, పిట్ట శ్రీనివాస్, సనప ఈశ్వరమ్మ, తాండ్ర నవీన, తది తరులు పాల్గొన్నారు.
Post Views: 2





