UPDATES  

NEWS

సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు గిరిజనాభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం : ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు కరీంనగర్‌లో ఉద్రిక్తత కస్టమర్ల ముసుగులో వచ్చి కాల్పులు.. షోరూమ్‌లో దోపిడీ మే 4న మెగా జాబ్ మేళాకు ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలి : కలెక్టర్ అంకిత్

 కార్యకర్తను పరామర్శించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్

సుజాతనగర్ (తెలంగాణ వాణి)

సుజాతనగర్ మండలం 2 ఇంక్లైన్ గ్రామపంచాయతీలో తెలంగాణ ఉద్యమకారుడు హుస్సేన్ తమ్ముడు అన్వర్ గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారని తెలిసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్ పరామర్శించి, బాగోగులు తెలుసుకున్నారు. వనమా రాఘవ వెంట మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, మాజీ ఉర్దూ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, తెలంగాణ ఉద్యమకారుడు హుస్సేన్, స్థానిక బిఆర్ఎస్ నాయకులు తమ్మీశెట్టి అశోక్, బొమ్మిడి రమాకాంత్, ప్రభాకర్, ఫజల్, అన్వర్ ఫజల్, సాయి వికాస్, నజీర్, ప్రమోద్, శ్రీనివాస్, అలీముదిన్, ఝాయేదిన్నఫ్, రాకేష్, నీరజ, జరీనా, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest