నిజామాబాద్(తెలంగాణ వాణి ప్రతినిధి) నిజామాబాదు పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులు, భద్రతా విభాగం ఉన్నతాధికారులు, జిల్లా పాలన అధికారి (కలెక్టర్), అన్ని శాఖల అధికారులు, వారి సిబ్బంది, రైతులు, అన్ని వర్గాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, బందోబస్తు విధులకు వివిధ జిల్లాల నుంచి వచ్చి సమర్థవంతంగా విధులు నిర్వహించిన సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బందితో ప్రజలతో పాటుగా అనుక్షణం సహకరించిన ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 20