UPDATES  

NEWS

జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా

 సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం

రేపు వెల్నెస్ హాస్పిటల్ ప్రారంభం

నిజామాబాద్ (తెలంగాణ వాణి ప్రతినిధి)

జిల్లా ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి రానుంది. రేపు జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడిలో వెల్నెస్ హాస్పిటల్స్ 7 బ్రాంచ్ ప్రారంభం అవుతుంది. నిజామాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలు అత్యవసర ఎమర్జెన్సీ వైద్య అవసరాల కొరకు హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా జిల్లా కేంద్రంలోనే పూర్తిస్థాయి వైద్యం అత్యాధునిక వైద్య పరికరాలతో, అనుభవజ్ఞులైన వైద్యులతో సామాన్య ప్రజలకు కు అందుబాటులో వస్తున్నందుకు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకే జిల్లా కేంద్రం నుండి ఎంతోమంది హైదరాబాద్ వెళ్లి వెల్నెస్ హాస్పిటల్లో చికిత్స చేసుకుంటుండగా ఇకపై దూర ప్రయాణం కూడా తప్పుతుందని  సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest