UPDATES  

NEWS

ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన హెడ్ కానిస్టేబుల్ కుమారుడిని అభినందించిన భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ రాష్ట్ర స్థాయిలో ఆణిముత్యంలా మెరిసిన నవ్య శ్రీ. జాతీయ స్థాయి పోటీలకు బయలుదేరిన వరంగల్ తైక్వాండో టీం ఐటీసీ నోట్ పుస్తకాలను పంపిణీ చేసిన కొత్తగూడెం మండల విద్యాధికారి డా.యం.ప్రభు దయాల్. బడుగు,బలహీన వర్గాలు,మహిళల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు డా. బి ఆర్. అంబేద్కర్: హెచ్.ఎం, బి. నామా నాయక్ గిరిజన ఇంజనీరింగ్ శాఖ పాల్వంచ లో ఘనముగా 134 వ అంబేద్కర్ జయంతి వేడుకలు. మొక్కలు నాటి వనజీవి రామయ్యకు ఘన నివాళులు సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టడం హర్షనీయం:సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్. పద్మశ్రీ వనజీవి రామయ్య అకాల మరణా వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను: కె ఎన్ రాజశేఖర్  పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత

 కుక్కల దాడిలో 22 గొర్రెల మృతి 6 గొర్రెలకు తీవ్ర గాయాలు

మెట్‌పల్లి (తెలంగాణ వాణి)

మండలంలోని వేంపేట గ్రామానికి చెందిన రాచర్ల అంజయ్యకు చెందిన గొర్రెలపై కుక్కలు దాడి చేసి కరవగా 22 గొర్రెలు మృతి చెందాయి. ఆరు గొర్రెలకు తీవ్ర గాయాల పాలవగా విషయం తెలుసుకున్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి పశు వైద్యాధికారికి, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి వచ్చి 22 గొర్రెలు మృతిచెందినట్లు నిర్ధారించారు. ఆరు గొర్రెలకు తీవ్ర గాయాలు అవ్వగా పశు వైద్య సిబ్బంది చికిత్సను అందించారు. పశు వైద్యాధికారి డాక్టర్ మనీషాతో పాటు మండల రెవెన్యూ అధికారి కాంతయ్య, పశు వైద్య సిబ్బంది బి రవి, రమాదేవి, మోహన్, భూమాచారి ఉన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest