UPDATES  

NEWS

శ్రీకృష్ణుడి అవతార పరిసమాప్తి సందర్భంగా చివరి సందేశం ఎప్పుడైనా దీన్ని చదవారా

శ్రీకృష్ణుడి అవతార పరిసమాప్తి సందర్భంగా చివరి సందేశం ఎప్పుడైనా దీన్ని చదవారా ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసిపోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు శ్రీ కృష్ణుడు బలరాముడితో “అవతార పరిసమాప్తి జరిగిపోతుంది. మీరు తొందరగా ద్వారకా నగరమును విడిచి పెట్టెయ్యండి” అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు. ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సఖుడు మరియు పరమ ఆంతరంగిక విశేష భక్తుడు. ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి “కృష్ణా! మేము నీతో కలిసి ఆడుకున్నాము, పాడుకున్నాము, అన్నం […]

గ్రామసభలో ఆత్మహత్యాయత్నం చేసిన మాజీ సర్పంచ్

గ్రామసభలో ఆత్మహత్యాయత్నం చేసిన మాజీ సర్పంచ్ అడ్డుకున్న పోలీసులు మల్లాపూర్ (తెలంగాణ వాణి) జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేటలో నిర్వహిస్తున్న ప్రధాన పథకాల గ్రామసభలో మాజీ సర్పంచ్ వనతలుపుల నాగరాజు పెట్రోల్ పోసుకోని ఆత్మహత్యయత్నం చేశారు. అక్కడే విధుల్లో ఉన్న ఎస్ఐ కె.రాజు మాజీ సర్పంచ్ నాగరాజును అదుపులోకి తీసుకొని మల్లాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదే విషయమై తాజా మాజీ సర్పంచ్ నాగరాజును వివరణ కోరగా పెండింగ్ బిల్లులు దాదాపు 20 లక్షల […]

దేశ స్వాతంత్రాన్ని గుర్తించకపోవడం ఆర్ఎస్ఎస్ అవివేకం

దేశ స్వాతంత్రాన్ని గుర్తించకపోవడం ఆర్ఎస్ఎస్ అవివేకం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మోహన్‌ భగవత్‌ దిష్టిబొమ్మ ఊరేగింపు కొత్తగూడెం (తెలంగాణ వాణి) ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్‌ అధ్యక్షులు చీకటి కార్తీక్ ఆధ్వర్యంలో మోహన్‌ భగవత్‌ దిష్టిబొమ్మను ఊరేగించి నిరసన చేపట్టారు. భారత దేశానికి ‘నిజమైన స్వాతంత్య్రం’ అయోధ్యలో రామ మందిరం ప్రారంభమైన రోజే వచ్చిందన్న భగవత్‌ వ్యాఖ్యలు దేశ స్వాతంత్రం […]

ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్

అశ్వరావుపేట (తెలంగాణ వాణి) అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ను భద్రాద్రి కొత్తగూడెం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్ మర్యాదపూర్వకంగా కలిశారు. యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్బంగా ఈ నెల 12 న పాల్వంచ పెద్దమ్మతల్లి గుడి నుండి కొత్తగూడెం విద్యానగర్ లోని రెవిన్యూ మంత్రి పొంగులేటి క్యాంప్ ఆఫీస్ వరకు చేపట్టనున్న విజయోత్సవ ర్యాలీకి హాజరవ్వాలని ఎమ్మెల్యే ఆదినారాయణను చీకటి కార్తీక్ ఆహ్వానించారు. ఈ సందర్బంగా చీకటి కార్తీక్ […]

ఎంపీ ఆర్ఆర్ఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన సలహా మండలి సభ్యులు

కొత్తగూడెం (తెలంగాణ వాణి) ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన మంత్రిత్వ శాఖ బీఎస్‌ఎన్ఎల్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సలహా కమిటీ సభ్యులుగా బోదాస్ కనకరాజు, రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధారిటి కమిటీ సభ్యులుగా బాదర్ల జోషి నీయమించబడ్డారు. ఎన్నికైన కమిటీ సభ్యులు తమను నామినేట్ చేసిన ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి ని హైదరాబాద్ లోని వారి స్వగృహంలో కలిసి పుష్పగుచ్చం అందించి పూలమాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ను మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్

భద్రాచలం (తెలంగాణ వాణి) భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ను భద్రాద్రి కొత్తగూడెం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన చీకటి కార్తీక్ మాట్లాడుతు తన గెలుపులో సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. చీకటి కార్తీక్ వెంట పాల సత్యనారాయణ రెడ్డి, కుంచం వెంకటేష్, తాటి పవన్, గులాం మతిన్, అంతడుపుల శివ, మద్దెల జయసూర్య, పల్లి […]

రోడ్డు పక్కన బడ్డీ కొట్టులో టీ తాగిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

ఇందిరమ్మ పథకాలపై ప్రజల స్పందన తెలుసుకున్న ఎమ్మెల్యే కొత్తగూడెం (తెలంగాణ వాణి) రెండు సార్లు జెడ్పిటీసీ, మాజీ జెడ్పి చైర్మన్, రెండు సార్లు ఎమ్మెల్యే అయిన కూడ ఎటువంటి అధికారం దర్పం చూపడం ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. తన నియోజకవర్గ ప్రజలే కాక ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల ఉన్న ప్రజల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఆయన సొంతం. ఇంతకు ఆయన మరెవరో కాదు ప్రస్తుత ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య. అధికార పార్టీ […]

తెలంగాణ సాంస్కృతిక సారధికి మెమోరాండం

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం రోజున తెలంగాణ సాంస్కృతిక సారధి అధ్యక్షురాలు జి వెన్నెలకు మెమోరాండం సమర్పించిన కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జేరుపోతుల సంపత్, జాతీయ ఉపాధ్యక్షులు బొల్లి స్వామి, అనంతరం వారు మాట్లాడుతూ తమరి ద్వారా ఆర్బిఐ గవర్నర్ కు, రాష్ట్ర ముఖ్యమంత్రి కి లేఖలు రాయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జే పరుశురాం పాల్గొన్నారు.

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ అడ్లూరి

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ధర్మారం మండల కేంద్రంలోని మిగిద్దో మినిస్ట్రీస్ చర్చికితో పాటు పలు చర్చిలలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఇతరుల పట్ల ప్రేమ సహనం శాంతి సేవాభావం ద్రాత్రుత్వమనే సుగుణాల ఆచరణలో మానవాళిని సన్మార్గం వైపు నడిపించిన యేసుక్రీస్తు […]

పట్టుబడ్డ ట్రాక్టర్ మాయం

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసిన ఫారెస్ట్ సిబ్బంది లక్ష్మిదేవిపల్లి (తెలంగాణ వాణి) అనిశెట్టిపల్లి ముర్రేడు వాగులో అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ పట్టుబడ్డ ట్రాక్టర్ విషయంలో ట్విస్ట్ నెలకొంది… లక్ష్మిదేవిపల్లి  మండలంలోని అనిశెట్టిపల్లిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పట్టుకున్నారు. అయితే ఎప్పటి లాగే పట్టుకున్న ఇసుక ట్రాక్టర్ ను సెంట్రల్ పార్క్ లేదా ఎఫ్.డి.ఓ కార్యాలయంలో ఉంచాల్సి ఉండగా ట్రాక్టర్ ఎక్కడ పెట్టారో తెలియడం లేదు. […]