వృత్తి ఉపాధ్యాయుడు.. ప్రవృత్తి సమాజ సేవా. బాల కృష్ణ చౌహాన్ కు జన్మదిన శుభాకాంక్షలు
వృత్తి ఉపాధ్యాయుడు.. ప్రవృత్తి సమాజ సేవా.బంజారా జాతి పట్ల వారి సేవా అంకితభావంతో..వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ..సమాజ సేవకు తనదైన శైలిలో ముద్ర వేసుకున్నా… బంజారా జాతి ముద్దు బిడ్డ యువతకు ఆదర్శప్రాయుడు .. సపావట్ బాలకృష్ణ చౌహాన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన యునైటెడ్ పేరెంట్స్ అసోసియేషన్ పరిరక్షణ కమిటీ, చైర్మన్ బాలు నాయక్
తెలంగాణ క్యాబినెట్లోకి కొత్త మంత్రులు

మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు డిప్యూటీ స్పీకర్ గా ఒకరు హైదరాబాద్ (తెలంగాణ వాణి) తెలంగాణ ప్రభుత్వంలో కొత్తగా ముగ్గురు మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ మధ్యాహ్న రాజభవన్ లో ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరితో పాటు శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా రామ చంద్రునాయక్ తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన మంత్రులుగా బాధ్యతలు […]
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల BRS నాయకుల దిగ్భ్రాంతి
మాగంటి గోపీనాథ్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు మ్రతి పట్ల సంతాపాన్ని తెలుపుతున్న నాయకులు హైదరాబాద్ (తెలంగాణ వాణి) జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కాలం మృతి తీవ్రంగా కలిచివేసిందని BRS నాయకులు పేర్కొన్నారు. ఏఐజి దావాఖానలో వైద్యం పొందుతూ మృతి చెందడం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు. మాగంటి గోపీనాథ్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో ప్రజా సేవా కార్యక్రమాలు చేసిన గొప్ప నాయకుడిగా […]
బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి: హెచ్ ఎం. రామకోటమ్మ
ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టినా బడిబాట కార్యక్రమం ఎంపిపిఎస్ సర్వారం పాఠశాలలో నిర్వహించారు.ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కోరారు.ఈ కార్యక్రమములో పంచాయితీ కార్యదర్శి సతీష్,పాఠశాల హెచ్ ఎం.రామ కోటమ్మ,ఉపాధ్యాయులు,మంగీ లాల్,బిక్కు,ఆప్ స్కూల్ చైర్మన్ అరుణ,అంగన్వాడీ టీచర్ రుక్మిణి,డ్వాక్రా మహిళలు కోటమ్మ,హరిత లక్ష్మి,సరోజ,భుల్లి,బాజు,గ్రామస్థులు లాలు, యాంకా తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో పది మంది మావోయిస్టు అగ్రనాయకులు
ప్రాణ హాని తలపెట్టకుండా కోర్టులో హాజరు పర్చాలి తెలంగాణ పౌరహక్కుల సంఘం హైదరాబాద్ జూన్ 06 (తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్) చత్తీస్ ఘఢ్ పోలీసుల అదుపులో మావోయిస్ట్ నాయకులు ఉన్నారంటూ వారికి ప్రాణ హాని తలపెట్టే ప్రమాదం వుందని, వారందరినీ కోర్టులో హాజరుపర్చి రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలు కాపాడలంటూ తెలంగాణ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్. నారాయణ రావు ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీసులు అరెస్టు చేసిన […]
జనంసాక్షి పత్రిక సంపాదకుడు రెహమాన్ పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలి

కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చెలరేగిన హింసకు బాధ్యుడిగా జనంసాక్షి పత్రిక సంపాదకుడు రెహమాన్ పై కేసు పెట్టడాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం తీవ్రంగా ఖండించింది. అక్కడ జరుగుతున్న రైతు ఉద్యమంలో జర్నలిస్ట్ మిత్రుడు రెహమాన్ ప్రత్యక్షంగా లేనప్పటికి అతన్ని A2 గా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏమాత్రం సరికాదని సంఘం అధ్యక్షులు అల్లం నారాయణ, కార్యదర్షి ఆస్కాని మారుతి సాగర్ లు ఖండించారు. ఈ విషయమై […]
ఏఎస్పీ ఎస్ మహేందర్ కు మహోన్నత సేవా పథకం

ఉత్తమ సేవలు అందించిన పోలీస్ అధికారులకు సేవ పథకాలు మెదక్ జిల్లాకు 9 పథకాలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మెదక్ (తెలంగాణ వాణి) మహోన్నత సేవ పథకం వరించిన జిల్లా అదనపు ఎస్పీ ఎస్ మహేందర్ ఎసై నుండి అదనపు ఎస్పీ గా అంచలంచలుగా ఎదిగిన ప్రస్థానం. ఇటిక్యాల పాడు, మండలం ఉండవెల్లి, జిల్లా జోగులాంబ గద్వాల్ లో జన్మించిన మహేందర్ మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీ […]
వేములవాడ గోశాలలోనీ 300 కోడె పిల్లల పంపిణీ
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలంగాణ వాణి ఆర్ సి ఇంచార్జ్, మే 31,వేములవాడ అర్హులైన రైతులకు ఈ ఆదివారం రోజున వేములవాడ తిప్పాపూర్ శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాల లోని 300 కోడె పిల్లలను సాయంత్రం 3 గంటల నుండి పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.పట్టాదార్ పాస్ బుక్ కలిగిన అర్హులైన రైతులకు మాత్రమే జియో ట్యాగింగ్ కలిగి ఉన్న చిన్న కోడె పిల్లలను […]
తెలంగాణ జర్నలిస్టు ఫోరం 25వ వసంతాల సంబురం రజతోత్సవాలు
హైదారాబాద్ మే :31 (తెలంగాణ వాణి) తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టు ఫోరం మాజీ చైర్మన్ అల్లం నారాయణ తెలంగాణ వాణి ఎడిటర్ సంపత్ మెదక్ జిల్లా ఇన్చార్జి జయరాజ్ రాజమౌళి రాజశేఖర్ మరియద పూర్వకంగా కలవడం జరిగింది
గురుకుల పాఠశాల ఆవరణలో శ్రమదానం చేసిన మంత్రి పొంగులేటి, ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి

మొక్కలు నాటిన మీనాక్షి నట రాజన్ పాల్వంచ (తెలంగాణ వాణి) మండలంలోని కిన్నెరసాని వద్ద గల గిరిజన బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి శనివారం ఉదయం శ్రమదానం చేశారు. ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి స్వయంగా పిచ్చి మొక్కలను తొలగించి, చెత్తను ఎత్తివేసి శుభ్రం చేశారు. ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ ప్రాంగణంలో […]