UPDATES  

NEWS

 పిడి బుగ్గ వెంకటేశ్వర్లు పదవీ విరమణ సందర్భంగా సన్మానించిన పి ఆర్ టి యు టి ఎస్ భద్రాద్రి జిల్లా కమిటీ

టేకులపల్లి మండలం ఏహెచ్‌ఎస్ గంగారం పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులుగా సేవలందించిన పిడి బుగ్గ వెంకటేశ్వర్లు పదవీ విరమణ సందర్భంగా ఆయన స్వగృహంలో సన్మానం చేసిన పిఆర్.టి.యు.టిఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పి. నరసయ్య. జిల్లా మరియు మండల స్థాయి సంఘ నాయకులు కూడా పాల్గొని పి డి చేసిన విద్యా సేవలను కొనియాడారు. విద్యార్థుల అభ్యున్నతికి ఆయన చూపిన అంకితభావం, క్రమశిక్షణ, నిబద్ధత ఆదర్శప్రాయమని నాయకులు పేర్కొన్నారు..కార్యక్రమంలో జిల్లా,మండల సంఘ నాయకులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest