UPDATES  

NEWS

చిరుత చర్మం.. 17 గోర్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజ్ జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి

 గ్రామాల్లో ఎన్నికల సందడి

నోటిఫికేషన్ కు ముందే బుజ్జగింపులు, దావత్ లు షురూ

హైదరాబాద్ (తెలంగాణ వాణి) కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటిసారి నిర్వహించే స్థానిక ఎన్నికల సందడి షురూవైంది. ఎన్నికల కోడ్ రాకముందే గ్రామాల్లో బరిలో ఉండే అభ్యర్థి పేరు ఖరారు కాక ముందే ఆశావహులు రాజకీయ వేడిని రాజేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకులు, తాజా మాజీ నాయకులు చోటామోటా నాయకులు ఓటర్లను సంప్రదించి ఎన్నడూ లేని మర్యాదలు ప్రేమానురాగాలు వలకబోస్తూ రిజర్వేషన్ తనకు అనుకూలిస్తే తప్పకుండా నాకే ఓటేయాలని కోరుతున్నారు. స్థానికులై దూర ప్రాంతాలలో ఉన్న ఓటర్లను చరవాణిలో సంప్రదించి తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తనకు మద్దతు తెలుపాలని ముందస్తుగా వేడుకుంటున్నారు. కొందరైతే ఎంత ఖర్చైనా సరే ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని బడాయిలు కొడుతున్నారు. రిజర్వేషన్ ఎవరికి అనుకూలిస్తుందో తెలువది. ఏ ఓటరు ఎప్పుడు మారుతాడో తెలియదు ఆశావహులు మాత్రం ఊహల పల్లకిలో తెలియాడుతూన్నారు.

Date of Publish : 27 September 2025, 6:42 pm Posted by : TELANGANA VANI

గ్రామాల్లో ఎన్నికల సందడి

నోటిఫికేషన్ కు ముందే బుజ్జగింపులు, దావత్ లు షురూ

హైదరాబాద్ (తెలంగాణ వాణి) కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటిసారి నిర్వహించే స్థానిక ఎన్నికల సందడి షురూవైంది. ఎన్నికల కోడ్ రాకముందే గ్రామాల్లో బరిలో ఉండే అభ్యర్థి పేరు ఖరారు కాక ముందే ఆశావహులు రాజకీయ వేడిని రాజేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకులు, తాజా మాజీ నాయకులు చోటామోటా నాయకులు ఓటర్లను సంప్రదించి ఎన్నడూ లేని మర్యాదలు ప్రేమానురాగాలు వలకబోస్తూ రిజర్వేషన్ తనకు అనుకూలిస్తే తప్పకుండా నాకే ఓటేయాలని కోరుతున్నారు. స్థానికులై దూర ప్రాంతాలలో ఉన్న ఓటర్లను చరవాణిలో సంప్రదించి తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తనకు మద్దతు తెలుపాలని ముందస్తుగా వేడుకుంటున్నారు. కొందరైతే ఎంత ఖర్చైనా సరే ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని బడాయిలు కొడుతున్నారు. రిజర్వేషన్ ఎవరికి అనుకూలిస్తుందో తెలువది. ఏ ఓటరు ఎప్పుడు మారుతాడో తెలియదు ఆశావహులు మాత్రం ఊహల పల్లకిలో తెలియాడుతూన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest