UPDATES  

NEWS

గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బొమ్మరెడ్డిపల్లి లో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక కుల రాష్ట్ర నాయకులు బొమ్మరెడ్డి పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

 గణనాథునికి 10 వేల రూపాయల విరాళం

ధర్మారం (తెలంగాణ వాణి) మండల కేంద్రంలోని బోయవాడ, ఎస్సీ కాలనీ, బెస్తవాడలో కొలువైన భారీ గణనాథులను మాజీ విఎస్ఎస్ చైర్మన్ దేవి జనార్ధన్ గురువారం సందర్శించి ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం 10 వేల రూపాయల చొప్పున మొత్తం ముప్పైవేల రూపాయలు నిర్వాహకులకు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ ద్యాగేటి ఉదయ్ యాదవ్, సోగల తిరుపతి, ద్యాగేటి అనిల్, దేవి అఖిల్, పాలకుర్తి సాయి, పెరుమండ్ల ప్రసాద్, గుమ్ముల నరసయ్య, బొల్లి నాగరాజు, తిరుపతి, తదీతరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest