UPDATES  

NEWS

గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బొమ్మరెడ్డిపల్లి లో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక కుల రాష్ట్ర నాయకులు బొమ్మరెడ్డి పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

 ప్రజలు యువతి యువకులు సీత్లా పండగను ఘనంగా జరుపుకున్నారు

ప్రకృతి దేవతలను ఆరాధిస్తూ పశుసంపద వర్ధిల్లాలని కోరుతూ ప్రజలు యువతి యువకులు సీత్లా పండగ ఘనంగా జరుపుకున్నారు. పంటలు సమృద్ధిగా..పండాలని పశుసంపద మంచిగా ఉండాలని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని భవాని అమ్మవారిని కోరుకున్నారు.అతి పురాతనమైన ఈ పండుగను తమ..తొలి పండుగగా నేటికీ మారుమూల తండాల్లో బంజారాలు అత్యంత .. వైభవంగ జరుపుకోవడం విశేషం.ఈ కార్యక్రమంలో గోప తండా గ్రామ పెద్దలు ఉద్యోగస్తులు,రైతులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest