UPDATES  

NEWS

సింగరేణి అధికారులకు క్వార్టర్స్‌ కౌన్సెలింగ్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం మోహన్‌లాల్ కు సన్మానం కూచిపూడి నృత్యంతో అబ్బురపరిచిన పిడమర్తి ఋత్విక వినాయక నవరాత్రుల్లో అలరించిన మహిళల కోలాటం విశ్వకర్మలకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి అడ్లూరి మాజీ మంత్రి వనమాను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సింగరేణి ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏనుగుల రాకేష్‌రెడ్డి 679లో కొప్పులకు భూమి లేదని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలరా -రూప్ల పిల్లలకు ప్రభుత్వం ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్యే సింగరేణిలో అన్ని సంఘాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి

సింగరేణి అధికారులకు క్వార్టర్స్‌ కౌన్సెలింగ్

ఇల్లందు, సెప్టెంబర్‌ 17 (తెలంగాణ వాణి): ఏరియా జీఎం వి. కృష్ణయ్య ఆదేశాల మేరకు గురువారం ఎస్‌వోటుజీఎం కార్యాలయంలో సింగరేణి అధికారులకు ఏఎంబీ, ఏ, బీ టైప్‌ క్వార్టర్స్‌ కేటాయింపునకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఫ్రెష్‌ అలాట్‌మెంట్‌, క్వార్టర్‌ మార్పు కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన అధికారులకు నిబంధనల ప్రకారం క్వార్టర్లు కేటాయించారు. ఈ సందర్భంగా యాక్టింగ్‌ ఎస్‌వోటుజీఎం రామదాస్‌ మాట్లాడుతూ, కౌన్సెలింగ్‌కు హాజరైన అర్హులైన అధికారులకు క్వార్టర్‌ కేటాయింపు ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. క్వార్టర్‌ అలాట్‌మెంట్‌ […]