UPDATES  

NEWS

 అన్ని పరిశీలించినాకే పరీక్షా కేంద్రాల్లో అనుమతి

పలువురు జిల్లా కలెక్టర్లు మరియు అధికారులు ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.పరీక్షల సమయంలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్‌కు తావు లేకుండా చూడాలని అధికారులు సూచించారు. ఈ నేపద్యంలో కొత్తగూడెం లక్ష్మీ దేవి పల్లిలో ఓ కాలేజ్ నందు విద్యార్థులను పూర్తిగా పరిశీలించి పరీక్షా హాల్లో పంపిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest