UPDATES  

NEWS

కవితక్క కొత్త పార్టీ పేరు TRS జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,

 ఓడినా ప్రజల పక్షమే

గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యులు అవుతాం పుష్పలత తిరుపతి

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) తనపై నమ్మకంతో బ్యాట్ గుర్తుపై ఓటు వేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మేడ వేణి పుష్పలత తిరుపతి కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమని ఓడిన తాను తన భర్త ఎల్లవేళలా గ్రామ ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై పోరాడుతామని వెల్లడించారు. గెలిచిన సర్పంచ్ కు సహకరిస్తూ గ్రామ అభివృద్ధిలో పాలుపంచుకుంటామని తెలిపారు. ఓటమి తమకు ఎంతో నేర్పించిందని ప్రజా సమస్యలపై బాధ్యతాయుతంగా మరింత ముందుకు వెళ్తామని వెల్లడించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest