UPDATES  

NEWS

రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై శ్వేత మృతి సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రుల బృందాన్ని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ శ్రీకృష్ణుడి అవతార పరిసమాప్తి సందర్భంగా చివరి సందేశం ఎప్పుడైనా దీన్ని చదవారా గ్రామసభలో ఆత్మహత్యాయత్నం చేసిన మాజీ సర్పంచ్ దేశ స్వాతంత్రాన్ని గుర్తించకపోవడం ఆర్ఎస్ఎస్ అవివేకం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ ఎంపీ ఆర్ఆర్ఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన సలహా మండలి సభ్యులు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ను మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ రోడ్డు పక్కన బడ్డీ కొట్టులో టీ తాగిన ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలంగాణ సాంస్కృతిక సారధికి మెమోరాండం

 బ్రిడ్జి డ్యామేజ్ తో గ్రామస్తుల ఇబ్బంది

ఎమ్మెల్యే ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు

3 గంటల్లో సమస్యకు పరిష్కారం లభించడంతో గ్రామస్తుల హర్షం

పాల్వంచ (తెలంగాణ వాణి)

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలుతో మందెరికలపాడు అలుగు పొంగి బ్రిడ్జి డ్యామేజ్ అవడంతో ఉల్వనూరు ప్రజలకు పాల్వంచ రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. సోమవారం పాల్వంచ మండల పర్యటనలో స్థానిక నాయకులు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కు విషయాన్ని తెలుపగా ఆయన పంచాయతీ రాజ్ ఆర్&బి అధికారులను యుద్ధప్రాతిపదికన మరమ్మత్తు చేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు 3 గంటల్లో మందెరికలపాడు బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చారు. విషయాన్ని తెలిపిన తక్షణమే అధికారులతో మాట్లాడి తమ సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా లకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest