UPDATES  

NEWS

జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 సర్పంచ్ గా భాద్యతలు చేపట్టిన ప్రేమేందర్

లక్ష్మిదేవిపల్లి (తెలంగాణ వాణి) సర్పంచిగా హమాలీ కాలనీ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని నూతన సర్పంచ్ గా భాద్యతలు చేపట్టిన సర్పంచ్ గుగులోత్ ప్రేమేందర్ అన్నారు. మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో భాద్యతలు చేపట్టిన సందర్భంగా సర్పంచ్ ప్రేమేందర్ మాట్లాడుతూ హమాలీ కాలనీ గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. రాజకీయాలకు అతీతంగా పాలకవర్గం సహకారంతో కలిసి గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేలా చూస్తానన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సహకారంతో గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పూర్తి చేసి గ్రామాన్ని జిల్లాలో ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని సర్పంచ్ ప్రేమేందర్ అన్నారు. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు తనతో కలిసి రావలసిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు సర్పంచ్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తాళ్లపల్లి రాజు, వార్డు సభ్యులు కాట యాకయ్య, షేక్ రజియా, వర్సా రమణ,పునం వినోద, చింత లక్ష్మినారాయణ, తూర్పాటి కవిత, పంచాయతీ కార్యదర్శి భవాని, నాయకులు జ్యోతి బసు, వినోద్, తదితరులు పాల్గొన్నారు.

Editor Reporter
telanganavanidaily.com

సర్పంచ్ గా భాద్యతలు చేపట్టిన ప్రేమేందర్

లక్ష్మిదేవిపల్లి (తెలంగాణ వాణి) సర్పంచిగా హమాలీ కాలనీ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని నూతన సర్పంచ్ గా భాద్యతలు చేపట్టిన సర్పంచ్ గుగులోత్ ప్రేమేందర్ అన్నారు. మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో భాద్యతలు చేపట్టిన సందర్భంగా సర్పంచ్ ప్రేమేందర్ మాట్లాడుతూ హమాలీ కాలనీ గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. రాజకీయాలకు అతీతంగా పాలకవర్గం సహకారంతో కలిసి గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేలా చూస్తానన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సహకారంతో గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పూర్తి చేసి గ్రామాన్ని జిల్లాలో ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని సర్పంచ్ ప్రేమేందర్ అన్నారు. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు తనతో కలిసి రావలసిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు సర్పంచ్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తాళ్లపల్లి రాజు, వార్డు సభ్యులు కాట యాకయ్య, షేక్ రజియా, వర్సా రమణ,పునం వినోద, చింత లక్ష్మినారాయణ, తూర్పాటి కవిత, పంచాయతీ కార్యదర్శి భవాని, నాయకులు జ్యోతి బసు, వినోద్, తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest