UPDATES  

NEWS

జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 గురుకుల విద్యార్థుల అవస్థలు

ఇంకా అందని స్కూల్ యూనిఫామ్స్, కాస్కోటిక్ చార్జీలు

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాల కళాశాలలో చదివే విద్యార్థులకు ప్రతి ఏడాది విద్యాశాఖ 2 జతల యూనిఫాంలు పంపిణీ చేసేది. అయితే ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు కావస్తున్న గురుకుల పాఠశాలల విద్యార్థులకు కొత్త యూనిఫామ్ లు, షూస్, కాస్మోటిక్ చార్జీలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ (టిజిపిఏ) పెద్దపెల్లి జిల్లా ఉపాధ్యక్షులు సుంచు మల్లేశం ఒక ప్రకటనలో తెలిపారు. యూనిఫాంల విషయంలో విద్యాశాఖ నిర్లక్ష్య వైఖరి తేటతెల్లమవుతుందని పాత దుస్తులతో విద్యార్థులు కాలం వెళ్ళదిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. పాఠశాలలు పునః ప్రారంభానికి ముందే విద్యాశాఖ అధికారులు యూనిఫాం లను కుట్టించేందుకు సంబంధిత ఏజెన్సీలకు అందజేస్తే బాగుండేదని అన్నారు. ప్రభుత్వం,విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా మేల్కొని విద్యార్థులకు సకాలంలో యూనిఫాం, షూస్, కాస్మోటిక్ చార్జీలు వెంటనే అందించి వారిని ఆదుకోవాలని మల్లేశం కోరారు.

Editor Reporter
telanganavanidaily.com

గురుకుల విద్యార్థుల అవస్థలు

ఇంకా అందని స్కూల్ యూనిఫామ్స్, కాస్కోటిక్ చార్జీలు

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాల కళాశాలలో చదివే విద్యార్థులకు ప్రతి ఏడాది విద్యాశాఖ 2 జతల యూనిఫాంలు పంపిణీ చేసేది. అయితే ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు కావస్తున్న గురుకుల పాఠశాలల విద్యార్థులకు కొత్త యూనిఫామ్ లు, షూస్, కాస్మోటిక్ చార్జీలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ (టిజిపిఏ) పెద్దపెల్లి జిల్లా ఉపాధ్యక్షులు సుంచు మల్లేశం ఒక ప్రకటనలో తెలిపారు. యూనిఫాంల విషయంలో విద్యాశాఖ నిర్లక్ష్య వైఖరి తేటతెల్లమవుతుందని పాత దుస్తులతో విద్యార్థులు కాలం వెళ్ళదిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. పాఠశాలలు పునః ప్రారంభానికి ముందే విద్యాశాఖ అధికారులు యూనిఫాం లను కుట్టించేందుకు సంబంధిత ఏజెన్సీలకు అందజేస్తే బాగుండేదని అన్నారు. ప్రభుత్వం,విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా మేల్కొని విద్యార్థులకు సకాలంలో యూనిఫాం, షూస్, కాస్మోటిక్ చార్జీలు వెంటనే అందించి వారిని ఆదుకోవాలని మల్లేశం కోరారు.

Share ePaper Clip

Preparing image...

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest