UPDATES  

NEWS

రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై శ్వేత మృతి సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రుల బృందాన్ని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ శ్రీకృష్ణుడి అవతార పరిసమాప్తి సందర్భంగా చివరి సందేశం ఎప్పుడైనా దీన్ని చదవారా గ్రామసభలో ఆత్మహత్యాయత్నం చేసిన మాజీ సర్పంచ్ దేశ స్వాతంత్రాన్ని గుర్తించకపోవడం ఆర్ఎస్ఎస్ అవివేకం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ ఎంపీ ఆర్ఆర్ఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన సలహా మండలి సభ్యులు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ను మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ రోడ్డు పక్కన బడ్డీ కొట్టులో టీ తాగిన ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలంగాణ సాంస్కృతిక సారధికి మెమోరాండం

 డ్రైడే ఫ్రై డే కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్

బెల్లంపల్లి (తెలంగాణ వాణి)

డ్రై డే–ఫ్రై డే కార్యక్రమంలో భాగంగా హనుమాన్ బస్తి -28వ వార్డులో డెంగ్యూ మలేరియా వ్యాధులు ప్రభలకుండా బ్లీచింగ్ చేయించారు. ఇంటీంటికి వెళ్ళి ఇంటి ఆవరణలో నిల్వ ఉన్న నీటిని తొలిగించాలని, పాత పాత్రలలో, టైర్ లలో నీరు నిల్వకుండా చూసుకోవాలని పరిసరాలు పరిశుబ్రముగా ఉంచుకోవాలని చూచనలు చేసి, జెసిబి తో పెద్ద కాలువలు తీయించి పిచ్చి మొక్కలు తొలిగించారు. ఈ కార్యక్రమముల చైర్ పర్సన్ జక్కుల శ్వేతా శ్రీధర్, కమీషనర్ కె శ్రీనివాసరావు, స్థానిక వార్డు కౌన్సిలర్ కేంశెట్టి సరిత శ్రీనివాస్, ఇంచార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ వైకుంఠం, ఎన్విరాన్మెంట్ ఇంజీనీర్ సంతోష్ , టిఎంసి దుర్గయ్య, ఆర్ పి లు, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest