UPDATES  

NEWS

ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా అందజేసిన టిఎన్ఆర్ ట్రస్ట్ ప్రపంచ కార్మిక వర్గానికి మార్గదర్శకుడు కారల్ మార్క్స్ : ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్వంచలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌కు ప్రముఖుల హాజరు బడ్జెట్‌లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావుకు AISF వినతి సర్వారాం గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా శుభ్రత కార్యక్రమం: సర్పంచ్ భూక్యా సునీత రాంబాబు గొందిగూడెం పాఠశాలలో అభివృద్ధి పనులకు భూమిపూజ… మినీ ఆర్వో ప్లాంట్ ప్రారంభం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక రాజాపురం పాఠశాలలో పారిశుధ్య కార్యక్రమాలు  ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్‌ల శిక్షణలో పాల్గొన్న సర్పంచ్ తాటి అనిత ప్రాథమిక పాఠశాల రాజాపురంలో అభివృద్ధి పనులు సంఘమే శరణ్యం.. సంఘమే శాశ్వతం

గిరిజన మహిళ ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి

అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టిన వారిపై చర్యలేవి చాతకొండ ఇసుక అక్రమ రవాణా బాధితురాలికి న్యాయం చేయండి జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్  కొత్తగూడెం (తెలంగాణ వాణి) లక్ష్మీదేవిపల్లి మండలంలోని చాతకొండ బిసి కాలనీలో ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టడమే కాకుండా గిరిజన మహిళ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ డిమాండ్ చేశారు. […]

శ్రీ చైతన్య టెక్నో ఇన్స్టిట్యూషన్ లో హ్యాపీ క్లబ్–షేరింగ్ అండ్ కేరింగ్

ఖమ్మం:ఎన్‌టీఆర్ సర్కిల్‌లోని శ్రీ చైతన్య స్కూల్–1 బ్రాంచ్‌లో విద్యార్థుల మానసిక ఉల్లాసం, పరస్పర సహకార భావన పెంపొందించే ఉద్దేశంతో హ్యాపీ క్లబ్–షేరింగ్ అండ్ కేరింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.పిల్లల్లో సామాజిక, భావోద్వేగ వికాసం సాధ్యమవుతుందని పాఠశాల యాజమాన్యం పేర్కొన్నారు.విద్యార్థులు రంగురంగుల వేషధారణలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, డీజీఎం చేతన్ మాధుర్, ప్రిన్సిపాల్ నివేదిత, వైస్ ప్రిన్సిపాల్ యాచమనేని శశాంక్‌తో పాటు అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

మాజీ సర్పంచ్ రవి ఆధ్వర్యంలో మహిళలకు ఘన సత్కారం రాయికల్ (తెలంగాణ వాణి) మహిళలు విద్య,రాజకీయ,సామాజిక సేవా రంగాల్లో రాణించాలని రామాజిపేట మాజీ సర్పంచ్,రాయికల్ ప్రెస్ క్లబ్ జేఏసీ అధ్యక్షులు వాసరి రవి అన్నారు.మండలం లోని రామాజిపేట గ్రామ రామాలయ కళ్యాణ మండపం లో మాజీ సర్పంచ్ వాసరి రవి ఆధ్వర్యంలో గ్రామం లో నూతనంగా ఎన్నికైన మహిళ వార్డు సభ్యులను,ఐకేపీ మహిళ సంఘ ప్రతినిధులను,సి.ఎ లను, ఎ.ఎన్.ఎమ్,ఆశ కార్యకర్తలను ఘనంగా సత్కరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ […]

డ్రగ్స్ తీసుకున్న ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్

హైదరాబాద్ (తెలంగాణ వాణి) రాష్ట్రంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. డ్రగ్స్ తీసుకుంటూ ఎమ్మెల్యే కుమారుడు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. హైదరాబాద్‌లోని నానక్‌రామ్ గూడలో శనివారం ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కడప జిల్లాకు చెందిన జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయారు. అదుపులోకి తీసుకున్న అనంతరం డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా.. పాజిటివ్ వచ్చింది. దీంతో సుధీర్ రెడ్డిని స్థానిక పోలీస్ స్టేసన్‌కు తరలించి […]

భట్టి విక్రమార్కను వదిలేది లేదు : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

మధిర (తెలంగాణ వాణి) బీఆర్ఎస్ – సీపీఎం కలిసి పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవడం జీర్ణించుకోలేక భట్టి విక్రమార్క సీపీఎం కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. పోలీసులతో కలిసి మధిర నియోజకవర్గంలో అరాచకపు పాలన కొనసాగిస్తున్నాడని ఆయన్ని వదిలేది లేదని జాన్ వెస్లి ఆగ్రహం వ్యక్తం చేశారు

ఫెడ్ బ్యాంక్ పాల్వంచ బ్రాంచ్ నందు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎటిఈసి జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్

ఫెడ్ బ్యాంక్ గోల్డెన్ లోన్ పాల్వంచ బ్రాంచ్ నందు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎటిఈసి జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్.ఈ సందర్భంగా మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉద్యోగ,వ్యాపారస్తులకు హోమ్ లోన్ బంగారం లోన్ సౌకర్యం ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో క్రిష్ణ కుమారి,మధుమిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఎంపీడీవో,కార్యాలయ సిబ్బందిని మర్యాదపూర్వకంగా కలసిన సర్పంచ్ తాటి అనిత,ఉప సర్పంచ్ పాంచానపరుపు మహేష్

లక్ష్మీదేవిపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి ను ఎంపీఓ, సూపరిండెంట్ మరియు కార్యాలయ సిబ్బందిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ తాటి అనిత,ఉప సర్పంచ్ పాంచానపరుపు మహేష్. ఈ కార్యక్రమంలో తాటి తిరుమలేష్,కోటి,చిట్టి, తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి,ప్రజా సంక్షేమంపై పరస్పర సహకారం కొనసాగించాలని ఆకాంక్షించారు.

కార్పొరేషన్ ముసుగులో మద్యం దందా : యెర్రా కామేష్

కొత్తగూడెం (తెలంగాణ వాణి) కొత్తగూడెం కార్పొరేషన్ ముసుగులో మద్యం దందాకు తెరలేపారని జై భీమ్ రావు భారత్ పార్టీ(జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ విమర్శించారు. గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగూడెం కార్పొరేషన్ అయితే అభివృద్ధి జరుగుతుందని పెద్ద ఎత్తున నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని ప్రగల్భాలు పలికారని, కాని ఆవిధంగా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం విచారకరమన్నారు. కార్పొరేషన్ పరిధిలో గతంలో ఎన్నడూ లేనివిధంగా కొత్తగూడెం […]

పల్లెల్లో మద్యం ఏరులై పారాలే

జూలూరుపాడు వైన్ షాపు యజమానుల ‘బెల్ట్‌’ దందా సిండికేట్ ఏర్పాటుకు అంతా సిద్ధం జూలూరుపాడు (తెలంగాణ వాణి) మండలంలో మద్యం షాపు యజమానులు సిండికేట్‌ దందాకు తెరలేపారు. అధిక లాభాలు గడించేందుకు బెల్టుషాపుల నిర్వాహకులతో ఒప్పందం చేసుకుని అడ్డదారులు తొక్కుతున్నారు. మండలంలోని 24 గ్రామాల్లో 2 మద్యం షాపులు ఉండగ మద్యం వ్యాపారులు సిండికేట్ గా మారి మరోమారు మద్యం ప్రియులపై భారం మోపనున్నారు. మందుబాబుల పైనే భారం అంతా గల్లీ గల్లీకి బెల్ట్ షావు పెట్టేలా […]

శ్రీ చైతన్య పాఠశాలలో నూతన సంవత్సర దినోత్సవ వేడుకలు

జగిత్యాల/ వెల్గటూర్:(తెలంగాణ వాణి ప్రతినిధి) మండల కేంద్రంలోని శ్రీ చైతన్య మోడల్ పాఠశాలలో నూతన సంవత్సర దినోత్సవ వేడుకలను ప్రధానోపాధ్యాయులు బిడారి సతీష్ ఆధ్వర్యంలో చిన్నారుల చేత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ 2025 సంవత్సరానికి ముగింపు పలుకుతూ 2026 సంవత్సరానికి స్వాగతం పలికారు. విద్యార్థులు గత సంవత్సరంలో చేసిన తప్పులను మళ్ళీ చేయకుండా విద్యను కష్టంగాకుండా ఇష్టంగా చదవాలని కొనియాడారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికి సాధన చేయాలని తెలిపారు. […]