ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐన్యూస్ చైర్మన్ శ్రవణ్ రావు కి ఊరట

ఢిల్లీ తెలంగాణ వాణి (ప్రత్యేక ప్రతినిధి) ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ లో ఐన్యూస్ చైర్మన్ శ్రవణ్ రావు కి ఊరట… ఏడాది క్రితం శ్రవణ్ రావుపై కేసు పెట్టిన పోలీసులు… అక్రమంగా కేసు పెట్టారంటూ కేసును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన శ్రవణ్ రావు… శ్రవణ్ రావును అరెస్ట్ చేయకుండా సుప్రీం కోర్టు రక్షణ….. నిర్భయంగా విచారణకు హాజరు కావొచ్చని కోరిన సుప్రీంకోర్టు…
నాతో ఫ్రీ గా ఉండు నీకేం కావాలన్న ఫ్రీగా ఇస్తా

యువతి పట్ల జిరాక్స్ షాప్ నిర్వహకుడి వెకిలి చేష్టలు దేహశుద్ధి చేసిన యువతి బంధువర్గం కొత్తగూడెం (తెలంగాణ వాణి) జిల్లా కేంద్రం కొత్తగూడెంలో ఓ జిరాక్స్ షాప్ నిర్వాహకుడి పైత్యం వెలుగులోకి వచ్చింది. బాబుక్యాంప్ పరిధిలో ఉన్న ఓ జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు తన షాప్ కు వచ్చిన యువతితో అసభ్యంగా వ్యవహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిరాక్స్ కోసం వచ్చిన యువతిని తాకరాని చోట తాకుతూ నీకేం కావాలన్న ఫ్రీగా చేస్తా నాతో ఫ్రీగా […]
అన్ని శాఖల సమన్వయంతో విజయవంతముగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

డిఐఈఓ ను అభినందన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్ (తెలంగాణ వాణి ప్రతినిధి) నిజామాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించినందుకు డీ ఐ ఈ వో తిరుమల పూడి రవికుమార్ ను జిల్లా కలెక్టర్ అభినందించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ లో డిఐఈఓ తో పాటు ఇంటర్ బోర్డు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని అభినందించారు.2024-25 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా […]
జర్నలిస్ట్ ల ఇళ్ల స్థలాల పోరుకు వివిధ పార్టీల మద్దతు

కొత్తగూడెం (తెలంగాణ వాణి) జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం జర్నలిస్టులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపి, మద్దతు ప్రకటించాయి. బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు నవతన్ మాట్లాడుతూ జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ ను వెంటనే తీర్చాలని, వారికి ఉచితంగా ఇండ్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవసరమైతే వారి పక్షాన ఆమరణ దీక్ష కైన సిద్ధమని ప్రకటించారు. ఢిల్లీ నుండి గల్లి దాక నిత్యం సమాజంలో […]
ఇండ్ల స్థలాల కోసం కదం తొక్కిన విలేకరులు

ఇండ్ల స్థలాల కోసం కదం తొక్కిన విలేకరులు మద్దతు తెలుపుతున్న వివిధ సంఘాల నాయకులు కొత్తగూడెం (తెలంగాణ వాణి) కొత్తగూడెం జర్నలిస్టు కాలనీ, కొత్తగూడెం పట్టణంలోని గంగా బీషన్ బస్తి రైతు వేదిక సమీపంలో జర్నలిస్టులకు గతంలో కేటాయించిన స్థలాన్ని జర్నలిస్టు లకు అప్పగించాలని ఇళ్లస్థలాల పోరాట ఉద్యమం ప్రారంభమైంది. మండు టెండను సైతం లెక్కచేయకుండా జర్నలిస్టు మిత్రులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. జర్నలిస్ట్ ఇండ్ల స్థలాల కోసం నిరసన దిక్ష చేస్తున్న జర్నలిస్ట్ లు సాక్షి […]
సురక్షితంగా భూమిపైకి సునీతా, బుచ్ విల్మోర్

హైదరాబాద్ (తెలంగాణ వాణి) నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమికి తిరిగి వచ్చారు. ఫ్లోరిడా పాన్హ్యాండిల్లోని గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో డ్రాగన్ క్యాప్సూల్ నుంచి సురక్షితంగా బయటకు వచ్చేశారు. దాదాపు 9 నెలల తర్వాత నాసా క్రూ-9 వ్యోమగాములు సునీతా విలియమ్స్, నిక్ హేగ్, బుచ్ విల్మోర్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ భూమి గురుత్వాకర్షణను మొదటిసారిగా అనుభవించారు. భూమిపై గాలిని పీలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. స్పేస్ఎక్స్ క్యాప్సూల్ ఫ్లోరిడా పాన్హ్యాండిల్ […]
కుక్కల దాడిలో 22 గొర్రెల మృతి 6 గొర్రెలకు తీవ్ర గాయాలు

మెట్పల్లి (తెలంగాణ వాణి) మండలంలోని వేంపేట గ్రామానికి చెందిన రాచర్ల అంజయ్యకు చెందిన గొర్రెలపై కుక్కలు దాడి చేసి కరవగా 22 గొర్రెలు మృతి చెందాయి. ఆరు గొర్రెలకు తీవ్ర గాయాల పాలవగా విషయం తెలుసుకున్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి పశు వైద్యాధికారికి, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి వచ్చి 22 గొర్రెలు మృతిచెందినట్లు నిర్ధారించారు. ఆరు గొర్రెలకు తీవ్ర గాయాలు అవ్వగా పశు వైద్య సిబ్బంది చికిత్సను అందించారు. […]
ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ కోర్టు సంచలన తీర్పు.. ఉరి శిక్ష ఖరారు

హైదరాబాద్ (తెలంగాణ వాణి ప్రతినిధి) దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు చనిపోవటంతో ఏ2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరి శిక్ష విధించింది కోర్టు. మొత్తం ఎనిమిది మందిని దోషులుగా నిర్థారించిన కోర్టు సుభాష్ శర్మకు మరణ శిక్ష, మిగతా ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. మొత్తం 78 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం అమృతను […]
భారతీయ విద్యానికేతన్ స్కూల్ మోస్ర పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

నిజామాబాద్ (తెలంగాణ వాణి) చిన్ననాడు ఆడిపాడుతూ చదువుకున్న చిన్నప్పటి స్మృతులను గుర్తుచేసుకుంటూ చదువులమ్మ ఒడిలో సందడి చేశారు. మోస్రా భారతీయ విద్యానికేతన్ హైస్కూల్ 1996-97 బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని అపూర్వంగా జరుపుకున్నారు. చదువులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించుకున్నారు. శాలువా, పూల దండలు వేసి, మెమెంటో అందజేసి గురువులు రంగారావు అనసూయ, శివసచరణ్, హరిచర్సన్, వెంకటేష్, సంజీవ్, గోపాల్, నాగభూషణం, సాయిలు, విజేందర్, స్వరూప, పాదాలకు నమస్కరించారు. ఉదయం నుంచి డిఆర్ఆర్ ఫంక్షనల్ లో […]
విద్యతో పాటు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి : డిఈఓ అశోక్

ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు కన్నుల పండుగగా సెయింట్ జేవియర్ 42వ వార్షికోత్సవం నిజామాబాద్ (తెలంగాణ వాణి) విద్యార్థులు విద్యతోపాటు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పార్షి అశోక్ తెలిపారు జిల్లా కేంద్రంలోని వర్ని రోడ్డులో గల సెయింట్ జేవియర్ పాఠశాల 42వ వార్షికోత్సవం కన్నుల పండుగగా శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, మండల విద్యాశాఖ అధికారి సాయిరెడ్డి రెడ్డి,లు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన […]