సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం

రేపు వెల్నెస్ హాస్పిటల్ ప్రారంభం నిజామాబాద్ (తెలంగాణ వాణి ప్రతినిధి) జిల్లా ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి రానుంది. రేపు జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడిలో వెల్నెస్ హాస్పిటల్స్ 7 బ్రాంచ్ ప్రారంభం అవుతుంది. నిజామాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలు అత్యవసర ఎమర్జెన్సీ వైద్య అవసరాల కొరకు హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా జిల్లా కేంద్రంలోనే పూర్తిస్థాయి వైద్యం అత్యాధునిక వైద్య పరికరాలతో, అనుభవజ్ఞులైన వైద్యులతో సామాన్య ప్రజలకు కు అందుబాటులో వస్తున్నందుకు జిల్లా ప్రజలు హర్షం […]
కొత్తగూడెం హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో గల హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఆధార్ సేవా కేంద్రంను ప్రారంభిస్తున్నట్లు కొత్తగూడెం పోస్ట్ మాస్టర్ ఎన్ వి ఎల్ ప్రసన్న గురువారం తెలిపారు.ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.ఆధార్ కార్డుల్లో తప్పుల సవరణలు,కొత్త ఆధార్ కార్డులను నమోదు చేయడం,తదితర సేవలు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతి సవరణకు రుసుము రూ.50/- నుండి 100/~వరకు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్ అధ్యక్షతన యోగ దినోత్సవం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు, 2025 జూన్ 21న చుంచుపల్లి మండలం రుద్రంపూర్ లోని C.E.R క్లబ్ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్ అధ్యక్షత వహించగా,బడే రమేష్ మరియు కోల హరీష్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ప్రజలు పెద్ద సంఖ్యలో చురుకుగా పాల్గొని యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ వేడుకలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ పొన్నగంటి రాజు చుంచుపల్లి మండల జనరల్ సెక్రెటరీ బుర్ర సతీష్,మండల […]
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

హైదరాబాద్ (తెలంగాణ వాణి) బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అరెస్ట్ అయ్యారు. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో వరంగల్ సుబేదారి పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. హజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్టులో అరెస్టు చేసిన అనంతరం అక్కడి నుంచి వరంగల్కి తరలించారు. కౌశిక్ రెడ్డిపై బీఎన్ఎస్ సెక్షన్ 308(2), 308(4), 352 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మనోజ్ రెడ్డి అనే గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని పోలీసులు […]
బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్…. శంషాబాద్ అదుపులోకి తీసుకున్న పోలీసులు….
హైదరాబాద్:(తెలంగాణవాణి ప్రతినిది) బీఆర్ఎస్ నేత,హుజూరా బాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.క్వారీ యజమానిని బెదిరించిన కేసులో వరంగల్ పోలీసులు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం ఆయనను వరంగల్కు తరలించారు.వివరాలు కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో గ్రానైట్ వ్యాపారి క్వారీ యజమాని మనోజ్రెడ్డిని కౌశిక్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.ఇందుకు సంబంధించి మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.కౌశిక్ […]
వేములవాడ పట్టణంలో సెక్షన్ 144 అమలు
వేములవాడ పట్టణంలో సెక్షన్ 144 అమలు… ఆలయ ప్రధాన రహదారి రోడ్డు వెడల్పులో భాగంగా ప్రారంభమైన కూల్చివేతలు… వేములవాడ,జూన్ 15 (తెలంగాణ వాణి ఆర్ సి ఇంచార్జ్) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ పట్టణంలో ప్రధాన రహదారి రోడ్డు వెడల్పు దృష్ట్యా భద్రతా చర్యలలో భాగంగా జిల్లా అధికారులు,పోలీస్ శాఖ కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. బ్రిడ్జి నుండి వేములవాడ రాజన్న ఆలయం వరకు కూల్చివేతల కార్యక్రమాన్ని శాంతియుతంగా, అడ్డంకులు లేకుండా చేపట్టేందుకు బిఎన్ఎస్ఎస్ […]
వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆది దంపతులు
వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆది దంపతులు… ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత… ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ,జూన్ 15 (తెలంగాణ వాణి ఆర్ సి ఇంచార్జ్) : ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.ఆదివారం రోజున వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో వారాహి పూజ,హోమం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత ఉంటుందని,వారాహి అమ్మవార్ల దీవెన్లతో […]
వేములవాడలో మొదలైన రోడ్డు విస్తరణ పనులు
వేములవాడలో మొదలైన రోడ్డు విస్తరణ పనులు… జెసిబి లతో మటన్ మార్కెట్ నిర్మాణాలను తొలగిస్తున్న దృశ్యం… అమరవీరుల స్తూపం నుండి రాజన్న ఆలయం వరకు కూల్చివేతలు… 260 మంది నిర్వాసితుల్లో 60 మందికి పరిహారం… పోలీసుల భారీ బందోబస్తు మధ్య వెడల్పు పనులు… వేములవాడ,జూన్ 15 (తెలంగాణ వాణి ఆర్ సి ఇంచార్జ్) : దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి, పట్టణ అభివృద్ధిలో భాగంగా ఆదివారం రోజున అమరవీరుల స్థూపం […]
ASI లుగా పదోన్నతి పొందిన సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ జూన్ 11 (తెలంగాణ వాణి ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ గా పదోన్నతి పొందిన సిబ్బందినీ బుధవారం నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, ని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు.గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్న హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐగా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారని ఈ సందర్భంగా ప్రమోషన్ పొందిన […]
బహుముఖ ప్రజ్ఞాశాలి శారద ఇకలేరు….
బహుముఖ ప్రజ్ఞాశాలి శారద ఇకలేరు… – సీనియర్ పాత్రికేయుడి మాతృమూర్తి మృతి… వేములవాడ,జూన్ 11(తెలంగాణ వాణి ఆర్ సి ఇంచార్జ్) బహుముఖ ప్రజ్ఞాశాలి శారదమ్మ ఇకలేరు సికింద్రాబాద్ లోని గుండా ఈశ్వరయ్య పాఠశాలలో తన విద్యాభ్యాస్యాన్ని ప్రారంభించింది. వేములవాడ పట్టణంలోని ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించింది. ఆమె అలవోకగా వేలాది పద్యాలను చెప్పగలరు, శాస్త్రీయ సంగీతం లో ఆమెకు తెలియని రాగాలు, లయలు లేవు. ఆమె గొంతు లేత మావి చిగురు తిన్న కోకిల గానంలా […]