UPDATES  

NEWS

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య మండల విద్యాధికారి ప్రభాకర్ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం, ధర్నా రాస్తారోకో స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాత మధును కఠినంగా శిక్షించాలి శ్రీ చైతన్యలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు గురువులను సన్మానించిన తెడ్లపల్లి సంపత్ రావు, స్వర్ణ దంపతులు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గోశాలలో గోవులకు సేవ తుక్కుగూడ ఘటన దుర్మార్గం.. శిరీష కుటుంబానికి అండగా నిలుస్తాం మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తన.. నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష మండల స్థాయి క్రీడా పోటీలకు ఏర్పాట్లు అక్రమ అరెస్టులను నిరసిస్తూ బీజేపీ ఆందోళన

 ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో విద్య సంస్థలు బంద్

 

 

ధర్మారం (తెలంగాణ వాణి)రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం విద్యాసంస్థల బందుకు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన నేపత్యంలో ఏఐఎస్ఎఫ్, ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్మారం మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలను విద్యార్థి సంఘాల నాయకులు బంద్ చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఢిల్లీలో విద్యార్థులు, యువతపై జరిగిన పోలీసు దాడులను నిరసిస్తూ విద్యావ్యవస్థకు సంబంధించిన పలు డిమాండ్లతో ఈ ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. ఢిల్లీలో విద్యార్థులు, యువతపై పోలీసు దాడులపై పారదర్శక విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అట్లాగే నీట్ పరీక్షల నిర్వహణలో చోటు చేసుకున్న వరుస వైఫల్యాలలు, ప్రశ్న పత్రాలు లీకేజీలు, అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కొత్తపల్లి శశివర్ధన్, మామిడి రామ్ చరణ్, పురాణం శ్రీనివాస్, బొంత సంతోష్, బొలి కార్తీక్, కాకాపురం కార్తీక్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు మనోజ్, యుత్ పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 24 July 2026, 4:57 pm Posted by : TELANGANA VANI

ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో విద్య సంస్థలు బంద్

 

 

ధర్మారం (తెలంగాణ వాణి)రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం విద్యాసంస్థల బందుకు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన నేపత్యంలో ఏఐఎస్ఎఫ్, ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్మారం మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలను విద్యార్థి సంఘాల నాయకులు బంద్ చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఢిల్లీలో విద్యార్థులు, యువతపై జరిగిన పోలీసు దాడులను నిరసిస్తూ విద్యావ్యవస్థకు సంబంధించిన పలు డిమాండ్లతో ఈ ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. ఢిల్లీలో విద్యార్థులు, యువతపై పోలీసు దాడులపై పారదర్శక విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అట్లాగే నీట్ పరీక్షల నిర్వహణలో చోటు చేసుకున్న వరుస వైఫల్యాలలు, ప్రశ్న పత్రాలు లీకేజీలు, అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కొత్తపల్లి శశివర్ధన్, మామిడి రామ్ చరణ్, పురాణం శ్రీనివాస్, బొంత సంతోష్, బొలి కార్తీక్, కాకాపురం కార్తీక్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు మనోజ్, యుత్ పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest