తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెంపాటి వెంకటేశ్వర్లు సారపాకలో జరిగిన బి ప్రకాష్ రావు మాతృమూర్తి దశదిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్రపటానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యాకూబ్ పాషా, సామాజిక మాధ్యమ సభ్యుడు మంగీలాల్ నాయక్,పాల్వంచ మండల ప్రధాన కార్యదర్శి హరి సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 13
