UPDATES  

NEWS

సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా రామ భక్త శ్రీ శ్రీ శ్రీ లాలు దాస్ అందరికి ఆదర్శం రక్తదానానికి యువత ముందుకు రావాలి: డీఎస్పీ ఆదినారాయణ ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ వరుణ్ కుమార్‌ కు మొక్కలు అందజేసిన

 కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి

కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి
దాస్యం వినయ్ భాస్కర్ మంత్రి కావాలి

తెలంగాణ ఉద్యమకారుడు చాగంటి రమేష్

అయ్య‌ప్ప మాల విర‌మ‌ణ‌లో భాగంగా శ‌బ‌రిమ‌ల‌లో పాద‌యాత్ర‌

తెలంగాణ వాణి, ఉమ్మడి వరంగల్ బ్యూరో,(జనవరి 05) : తెలంగాణ ఉద్య‌మ‌కారుడు,వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌వ‌ర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయ‌కుడు చాగంటి ర‌మేష్ తెలంగాణ రాష్ట్ర సాధ‌కుడు కేసీఆర్ పై అభిమానాన్ని చాటుకున్నారు.అయ్యప్ప స్వామి మాల ధరించి 101 రోజు పూర్తి అయినా సందర్భంగా ఇరుముడితో శబరిమలై బయలుదేరారు.పంబా నుంచి అయ్యప్ప సన్నిధానం వరకు చిన్న పాదంతో వెళుతున్న మార్గంలో తెలంగాణ రాష్ట్రా నికి మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మళ్లీ భారీ మెజారితో దాస్యం వినయ భాస్కర్ గారు గెలుపొంది తెలంగాణ రాష్ట్రానికి మంత్రి కావాలని ఆకాంక్షిస్తూ నెత్తిన ఇరుముడితో చేతిలో ఫ్లెక్సీ తో ఇరుముడి స‌మ‌ర్పించేందుకు వెళ్లారు.పంబా నుంచి అయ్యప్ప సన్నిధానం వరకు చేరుకొని మొక్కలు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో రుద్రోజ్ సంపత్, ప‌లువురు అయ్యప్ప స్వాములు ఉన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest