భద్రాది కొత్తగూడెం జిల్లాలో యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఓ పాజిటివ్ రక్తం అత్యవసరంగా ఉందని పాల్వంచ నివాసి అజార్ కు తెలపడంతో మొదటిసారి ‘ ఓ’ పాజిటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణదాత అయ్యాడు. ఈ సందర్భంగా రక్తదాతల క్లబ్బు సభ్యులు, స్థానిక సామాజిక కార్యకర్తలు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Post Views: 177