UPDATES  

NEWS

ఓణీల శుభకార్యానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించిన ఐక్య తల్లిదండ్రుల సంఘం నాయకులు. మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి

 ఓణీల శుభకార్యానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించిన ఐక్య తల్లిదండ్రుల సంఘం నాయకులు.

పాల్వంచ మండలం జగన్నాథ పురం పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ఓ ప్రవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన బండారి నీరజ రమేష్ దంపతుల కుమార్తె ఓణీల శుభకార్యానికి హాజరై ఆశీర్వదించిన ఐక్య తల్లిదండ్రుల సంఘం,(యుపిఎ) నాయకులు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మారుతి రత్నాకర్, సంఘం వ్యవస్థాపకురాలు గోపికా రత్నాకర్ దంపతులు,ఎ టి ఈ సి జిల్లా అధ్యక్షులు మాళోత్ బాలు,యుపిఎ జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రోజు మోహన్,బెస్త భాస్కర్,కోదండపాణి,రాజు తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest