UPDATES  

NEWS

ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత

 జోనల్ స్థాయి క్రీడా పోటీలలో ఆశ్రమ ఉన్నత పాఠశాల కరకగూడెం విద్యార్థులు సత్తా చాటారు.

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జోనల్ స్థాయి ఆటల పోటీలలో ఎ హెచ్ ఎస్ కరకగూడెం విద్యార్థులు ఖో ఖో లో జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికయ్యారు. ఎ హెచ్ ఎస్ కరకగూడెం విద్యార్థులు చరణ్, నర్సింహ రావు,సాయి కుమార్, సాయి చరణ్ తమ ఆటతీరును ప్రదర్శించి సత్తా చాటారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ ఎం మరియు సిబ్బంది అభినందనలు తెలిపారు.రాబోవు రోజుల్లో జిల్లా స్థాయి, రాష్ట్ర క్రీడలలో సత్తా చాటాలని ఆకాంక్షించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest