UPDATES  

NEWS

ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత

 పశువులను తరలిస్తున్న కంటేనైర్ పట్టివేత

బోథ్ (తెలంగాణా వాణి ప్రతినిధి) సోనాల మండలం ఘన్పూర్ చెకపోస్ట్ దగ్గర పశువులను తరలిస్తున్న హెచ్ 55 డబ్ల్యూ 3900 వాహనం బోథ్ పోలీస్ సిబ్బంది పట్టుకున్నారు. అందులో మొత్తం ఇరవై ఆరు పశువులు ఉన్నాయని అందులో నాలుగు చనిపోయాయని ఇరవై రెండు మూగజీవలను బజార్హత్నూర్ గోశాలకు తరలించడం జరిగిందని వీటిని తరలిస్తున్న నలుగురు పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాం అని బోథ్ ఏస్ఐ సాయి తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest