UPDATES  

NEWS

జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 గ్రామస్తుల సమిష్టి కృషి

రోడ్డుకు ఇరువైపుల ఉన్న చెట్లు తొలగింపు

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) సమిష్టి కృషితో సాధ్యం కానిది ఏది లేదనే విషయాన్ని ఆచరణలో పెట్టి చూపారు ఆ గ్రామస్తులు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని చామనపల్లి గ్రామానికి వెళ్లే దారికి ఇరువైపుగా ఏపుగా పెరిగిన చెట్లను, పిచ్చి మొక్కలను కంప చెట్లను తొలగించెందుకే శ్రమదానం చేశారు. పిచ్చి మొక్కలు పెరిగడంతో పది రోజులుగా కుమ్మరి కుంట వయా కొత్తూర్, న్యూ కొత్తపల్లి, చామనపల్లి గ్రామాల మీదుగా ధర్మారం మోడల్ స్కూల్, ధర్మారం వెళ్లే బస్సు రావడం నిలిపివేయడంతో స్కూల్ కి వెళ్లే విద్యార్థిని విద్యార్థులకు ఇబ్బంది పడుతున్నారని రెండు రోజులుగా చామనపల్లి కొత్తపల్లి న్యూ గ్రామాల ప్రజలు, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డుకు అడ్డుగా ఉన్న చెట్లను శ్రమదానం చేసి తొలగించారు. దీంతో పాటు కొత్తూరు నుండి చామనపల్లి మీదుగా కటికనపల్లి వరకు ఉన్న రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్ల మండలను పిచ్చి మొక్కలను తొలగించి వాహనాదారులకు ఇబ్బంది లేకుండా చేశారు. కటికనపల్లి మాజీ ఉపసర్పంచ్ రామడుగు గంగారెడ్డి చెట్ల మండలను తొలగించేందుకు తన సొంత జెసిబి ని ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో భాజపా మండల శాఖ అధ్యక్షుడు తీగుళ్ల సతీష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు నాగరాజు, న్యూ కొత్తపల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్ అయితర వేణి రమేష్, సురేందర్, తిరుపతి ,శివ, నరసయ్య, లచ్చయ్య , సంపత్ సంధినేని సంతోష్, కూనారపు రాములు, సుందరగిరి చందు తో పాటు రెండు గ్రామాల ప్రజలు యువకులు పాల్గొన్నారు.

Editor Reporter
telanganavanidaily.com

గ్రామస్తుల సమిష్టి కృషి

రోడ్డుకు ఇరువైపుల ఉన్న చెట్లు తొలగింపు

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) సమిష్టి కృషితో సాధ్యం కానిది ఏది లేదనే విషయాన్ని ఆచరణలో పెట్టి చూపారు ఆ గ్రామస్తులు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని చామనపల్లి గ్రామానికి వెళ్లే దారికి ఇరువైపుగా ఏపుగా పెరిగిన చెట్లను, పిచ్చి మొక్కలను కంప చెట్లను తొలగించెందుకే శ్రమదానం చేశారు. పిచ్చి మొక్కలు పెరిగడంతో పది రోజులుగా కుమ్మరి కుంట వయా కొత్తూర్, న్యూ కొత్తపల్లి, చామనపల్లి గ్రామాల మీదుగా ధర్మారం మోడల్ స్కూల్, ధర్మారం వెళ్లే బస్సు రావడం నిలిపివేయడంతో స్కూల్ కి వెళ్లే విద్యార్థిని విద్యార్థులకు ఇబ్బంది పడుతున్నారని రెండు రోజులుగా చామనపల్లి కొత్తపల్లి న్యూ గ్రామాల ప్రజలు, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డుకు అడ్డుగా ఉన్న చెట్లను శ్రమదానం చేసి తొలగించారు. దీంతో పాటు కొత్తూరు నుండి చామనపల్లి మీదుగా కటికనపల్లి వరకు ఉన్న రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్ల మండలను పిచ్చి మొక్కలను తొలగించి వాహనాదారులకు ఇబ్బంది లేకుండా చేశారు. కటికనపల్లి మాజీ ఉపసర్పంచ్ రామడుగు గంగారెడ్డి చెట్ల మండలను తొలగించేందుకు తన సొంత జెసిబి ని ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో భాజపా మండల శాఖ అధ్యక్షుడు తీగుళ్ల సతీష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు నాగరాజు, న్యూ కొత్తపల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్ అయితర వేణి రమేష్, సురేందర్, తిరుపతి ,శివ, నరసయ్య, లచ్చయ్య , సంపత్ సంధినేని సంతోష్, కూనారపు రాములు, సుందరగిరి చందు తో పాటు రెండు గ్రామాల ప్రజలు యువకులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest