UPDATES  

NEWS

ఓణీల శుభకార్యానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించిన ఐక్య తల్లిదండ్రుల సంఘం నాయకులు. మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి

 ఆదర్శ పాఠశాల విద్యార్థుల వృత్తి వ్యాయామ విద్య ఇంటర్ను షిప్ కార్యక్రమం

ధర్మారం (తెలంగాణ వాణి) ధర్మారం ఆదర్శ పాఠశాల కళాశాలకు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు వృత్తి వ్యాయామ విద్యకు సంబంధించి ఇంటర్నె డు శిక్షణ తీసుకుంటున్నారని ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఈరవేణి తెలిపారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. తెలంగాణ సమగ్ర శిక్ష ఒకేషనల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు కళాశాలకు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ వ్యాయామ విద్య లెవెల్ నలుగురు విద్యార్థులు ఈ నెల 22 నుండి అక్టోబర్ 1 వరకు పది రోజుల ఇంటర్నెట్ షిప్ శిక్షణ ప్రారంభమైందని విద్యార్థులకు దిలీప్ ఫిజియోథెరపీ క్లినిక్ లో స్పోర్ట్స్ ఇంజురీస్, పెరాలసిస్, జాయింట్ మజిల్, ప్రాబ్లమ్స్, ఆక్యూట్, క్రానిక్ ఇంజురీస్, నివారణ చర్యల గురించి ఫిజియోథెరపీ పరికరాలను ఎలా ఉపయోగించాలనే శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. విద్యార్థులకు పుస్తకాల జ్ఞానంతో పాటు ప్రాక్టికల్ ఎంతో అవసరమని దసరా సెలవులలో విద్యార్థులు తమ సమయాన్ని వృధా చేయకుండా ఈ శిక్షణ కార్యక్రమంలో ఉపయోగించడం ద్వారా ప్రత్యక్షంగా ప్రాక్టికల్ స్కిల్స్ ని నేర్చుకోవడంతో భవిష్యత్తులో ఫిజియోథెరపీ రంగంలో స్థిరపడే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వృత్తి విద్యా వ్యాయామ ఉపాధ్యాయులు మేకల సంజీవరావు, విద్యార్థులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest