పలువురు జిల్లా కలెక్టర్లు మరియు అధికారులు ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.పరీక్షల సమయంలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు తావు లేకుండా చూడాలని అధికారులు సూచించారు. ఈ నేపద్యంలో కొత్తగూడెం లక్ష్మీ దేవి పల్లిలో ఓ కాలేజ్ నందు విద్యార్థులను పూర్తిగా పరిశీలించి పరీక్షా హాల్లో పంపిస్తున్నారు.
Post Views: 48