UPDATES  

NEWS

మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

 సేమ్ ఐటమ్ ఒక్కొక్కరికి ఒక్కో రేటు

ఆర్టీసీ బంక్ ముందు అడ్డగోలు దందా

మేమేం చేయలేమంటున్న బంక్ నిర్వాహకులు

కొత్తగూడెం (తెలంగాణ వాణి)

కొత్తగూడెం బస్టాండ్ పక్కనున్న ఆర్టీసీ బంక్ వద్ద కొంతమంది యువత వాహనాల శైనింగ్ కోసం అంటూ స్ప్రే అమ్మకాలు చేస్తున్నారు. 350 రూపాయల MRP ఉన్న బాటిల్ ఒక్కోక్కరికి ఒక్కో ధరకు అమ్ముతు మోసం చేస్తున్నారు. ఆర్టీసీ పెట్రోల్ బంక్ కు వచ్చే వారి వాహనాలకు అడ్డం పడి మరీ ఇబ్బంది పెడుతు, మాయ మాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. ఇక్కడ అమ్మకాలు చేసేందుకు వీళ్ళకు ఎందుకు అనుమతించారాని పెట్రోల్ బంక్ నిర్వహకులను అడిగితె అది తమ పరిధి కాదని అక్కడ ఎవరు ఎం అమ్ముకున్న మాకు సంబంధం లేదని వాళ్ళు మోసం చేస్తున్నారని అనిపిస్తే వాళ్ళ ప్రోడక్ట్ కొనొద్దని ఉచిత ఇచ్చారు. వాళ్ళను ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పామని అంతకు మించి మేమేం చేయలేముంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం గమనార్హం…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest