UPDATES  

NEWS

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులని మర్యాదా పూర్వకముగా కలిసిన జాతీయ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి.మధుకర్. తెలంగాణ వాణి పాత్రికేయుల ఆత్మీయ సమ్మేళనం యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ దేశ వ్యాప్తంగా రక్త దాతలను అందిస్తున్న జె బి బాలు అభినందనీయులు ఎస్.ఎస్.స్సి బోర్డు నందు అసిస్టెంట్ కమిషనర్ గా పదోన్నతి పొందిన కోటేశ్వర రావుకు మొక్కతో శుభాకాంక్షలు తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు పుట్టిన రోజు ఓ మొక్కను బహుమతిగా ఇవ్వండి: ప్రకృతి ప్రేమికుడు కళ్యాణ్ యంగ్ ఇండియన్ సేవా పురస్కార అవార్డు గ్రహీత యం.బాలు నాయక్ పుట్టిన రోజు మొక్కను నాటిన కె ఎన్ రాజశేఖర్ పదో తరగతి ఫలితాల్లో రేలకాయలపల్లి ప్రభంజనం..సమిష్టి కృషితోనే 100% ఫలితాలు: హెచ్ ఎం శ్రీనివాసరావు నాయక్ పదవ తరగతి ఫలితాల్లో పెంకె గీతిక విజయకేతనం….పలువురు అభినందనలు  పిల్లలలో మానసిక ధైర్యాన్ని నింపండి:-TSUTF ఇల్లందు మండల అధ్యక్షులు A.రాంబాబు.

 23న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఆరోగ్య మహా సభలు

ప్రముఖ ప్రకృతి కవి, సినీ రచయిత జయరాజ్ నుండి ఆరోగ్య దీక్ష తీసుకున్న మొక్కల రాజశేఖర్.”ఆరోగ్య దీక్ష” 16 వ రోజున,ఆల్ మిక్స్డ్ జావా తాగుతున్నాట్లూ పేర్కొన్నార.ఈ నెల ఏప్రిల్ 23న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో హెచ్ ఆర్ ఆక్యు పంక్షర్ ఎల్ వెంకన్న ఆధ్వర్యంలో ఆరోగ్య మహాసభలు జరుగుచున్నవి.ఈ కార్యక్రమంలో వివిధ రంగాల వైద్యులు,ప్రముఖులు పాల్గొంటున్నారు.వారిచ్చే ఆరోగ్య సందేశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రకృతి హరిత దీక్ష & గ్రీన్ మోటార్ వెహికిల్ గార్డెన్ వ్యవస్థాపకులు, సింగరేణియన్ మొక్కల రాజశేఖర్ అలియాస్ కె ఎన్ రాజశేఖర్ ఓ ప్రకటనలో కోరారు.

కె ఎన్ రాజశేఖర్ అన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest