UPDATES  

NEWS

సింగరేణిలో అన్ని సంఘాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి రాజకీయ, విద్యా, సేవా రంగాల్లో వనమా రాఘవేంద్రరావు ఇంజమూరి సత్యనారాయణ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత సమాచార హక్కు ప్రచార సమితి నియోజకవర్గ కార్యదర్శిగా మాదాసు సురేష్ కుట్టుమిషన్ల శిక్షణ పూర్తి చేసిన 40 మంది మహిళలు ఆదిదేవుడు గణేశుడి ఆశీస్సులే మనందరికీ శ్రీరామరక్ష కొత్తగూడెంలో ఉచిత వినాయక విగ్రహాలు పంపిణి చేసిన కాంగ్రెస్ నాయకులు వీకే సీఎం పిఓ శంకర్ ను కలిసిన ఐఎన్టియుసి నేత రజాక్ గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మేయర్ “గణేష్” గోపిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించిన “కోనేరు చిన్ని”

సింగరేణిలో అన్ని సంఘాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి

ఎన్నికలు జరిగే వరకు అన్ని సంఘాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి బీఎంఎస్ అనుబంధ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం డిమాండ్ కొత్తగూడెం, సెప్టెంబర్ 15 (తెలంగాణ వాణి): ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్‌లో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘం కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో తదుపరి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించే వరకు జేబీసీసీఐలో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని కార్మిక సంఘాలకు కోల్ ఇండియా తరహాలో సమాన అవకాశాలు, సమాన హోదా కల్పించాలని బీఎంఎస్ […]