ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఐక్యవేదిక నుండి ముఖ్య అతిథిగా పాల్గొన్న డా” సతీష్ యాదవ్ వనపర్తి : ఆగష్టు 15, (తెలంగాణ వాణి ప్రతినిధి) శేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ హైదరాబాద్ లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాసులు జరిపిన 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డా” సతీష్ యాదవ్ త్వరలో విస్తరించబోయే సంస్థను దృష్టిలో పెట్టుకుని ప్రతి నియోజకవర్గంలో ప్రవేశించాలని అందుకు అనుగుణంగా శినివారం జరుగుతున్న స్వాతంత్ర […]
పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు

మెదక్/నర్సాపూర్/కౌడిపల్లి, ఆగస్టు 15 (తెలంగాణ వాణి ప్రతినిధి) మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం భుజంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్పంచ్ పట్లోళ్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్ కౌడిపల్లి గోపాల్ చేతుల మీదుగా నగదు పురస్కారాలు అందజేశారు. పదో తరగతిలో ప్రథమ స్థానంలో నిలిచిన మన్నేశారికకు రూ.3,000, ద్వితీయ స్థానంలో నిలిచిన షాలోమి ముత్యాలకు రూ.2,000, తృతీయ స్థానంలో నిలిచిన […]