UPDATES  

కొత్త పెన్షన్ నిబంధనలతో పేదలకు అన్యాయం

బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్   శంకరపట్నం (తెలంగాణ వాణి) తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పెన్షన్ అర్హత నిబంధనలను బిజెపి శంకరపట్నం మండల శాఖ ఖండించింది. గురువారం మండల బిజెపి అధ్యక్షుడు ఏనుగుల అనిల్ పేదలు, వృద్ధులు, వితంతు మహిళలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అంటూనే గతంలోని ప్రభుత్వాల కన్నా పెన్షన్ అర్హతల నిబంధనలు పెంచి వారికి అన్యాయం చేస్తుందని, వృద్ధాప్య పెన్షన్ […]

బస్టాప్‌లు బండ్ల కోసమా.. ప్రయాణికుల కోసమా?

బస్టాప్‌లను ఆక్రమిస్తున్న ద్విచక్ర వాహనాలు ఎండ, వర్షంలో రోడ్డుపైనే నిరీక్షిస్తున్న ప్రయాణికులు ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్టాప్‌లు ద్విచక్ర వాహనాల పార్కింగ్ స్థలాలుగా మారుతున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే కొందరు వాహనదారులు తమ బైక్‌లను బస్టాప్‌లలో నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వర్షం వచ్చినా, ఎండ తీవ్రంగా ఉన్నా బస్టాప్‌లలో కూర్చునే అవకాశం లేకపోవడంతో బస్సుల కోసం ఎదురుచూసే మహిళలు, […]