ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు, 2025 జూన్ 21న చుంచుపల్లి మండలం రుద్రంపూర్ లోని C.E.R క్లబ్ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్ అధ్యక్షత వహించగా,బడే రమేష్ మరియు కోల హరీష్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ప్రజలు పెద్ద సంఖ్యలో చురుకుగా పాల్గొని యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ వేడుకలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ పొన్నగంటి రాజు చుంచుపల్లి మండల జనరల్ సెక్రెటరీ బుర్ర సతీష్,మండల మహిళా ఉపాధ్యక్షురాలు స్వప్న,బిజెపి జిల్లా సీనియర్ నాయకులు పేరాబోయిన నరసింహ,మేకల నరసింహ,తుంపూరు శివ,జిల్లా నాయకులు సోప్పరి క్రాంతి,రతన్ లాల్ పాసి,యశ్వంత్, కేశవ,సత్య నారాయణ,అనిల్ తదితరులు పాల్గొన్నారు
Post Views: 5