UPDATES  

NEWS

జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 గణపతి మండపంలో ఘనంగా కుంకుమార్చన…

ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కుంకుమార్చన

హుజరాబాద్ ఆగస్టు 29 తెలంగాణ వాణి:

మండలంలోని రాంపూర్ కొత్తదయా నగర్ కాలనీలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతి మండపంలో కుంకుమార్చన నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి గణపతి సన్నిధిలో కుంకుమార్చన లో పాల్గొన్నారు ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో పురోహితులు చేరాలా హరికృష్ణ ఈ కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు

కుంకుమార్చన అంటే దేవతామూర్తుల నామాలను జపిస్తూ కుంకుమను సమర్పించడం, ముఖ్యంగా స్త్రీలకు మరియు అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తాయని నమ్మకం. నవరాత్రులు వంటి ప్రత్యేక పర్వదినాలలో ఈ పూజ చేయడం వల్ల కోటిరెట్లు అధిక ఫలితం లభిస్తుందని, ఇది భక్తి శ్రద్ధతో ఆచరించినవారికి అనుభవపూర్వకంగా తెలుస్తుందని చెబుతారు.అమ్మవారికి కుంకుమను సమర్పించడం ద్వారా ఆమె ప్రసన్నురాలవుతుందని, కోరిన వరాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు.హిందూ సంప్రదాయంలో కుంకుమను శుభానికి, సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి కుంకుమార్చన చేయడం ద్వారా సౌభాగ్యం సిద్ధిస్తుందని నమ్మకం. మామూలు రోజుల కంటే నవరాత్రి పర్వదినాలలో కుంకుమార్చన చేయడం వల్ల అధిక ఫలితాలు లభిస్తాయి. ప్రధానంగా అమ్మవారిని పూజించినా, ఇతర దేవతామూర్తులకు కూడా వారి నామాలను జపిస్తూ కుంకుమార్చన చేయవచ్చునీ భక్తుల నమ్మకం.

గణపతి మండపంలో ఘనంగా కుంకుమార్చన…

ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కుంకుమార్చన
హుజరాబాద్ ఆగస్టు 29 తెలంగాణ వాణి:
మండలంలోని రాంపూర్ కొత్తదయా నగర్ కాలనీలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతి మండపంలో కుంకుమార్చన నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి గణపతి సన్నిధిలో కుంకుమార్చన లో పాల్గొన్నారు ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో పురోహితులు చేరాలా హరికృష్ణ ఈ కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు

కుంకుమార్చన అంటే దేవతామూర్తుల నామాలను జపిస్తూ కుంకుమను సమర్పించడం, ముఖ్యంగా స్త్రీలకు మరియు అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తాయని నమ్మకం. నవరాత్రులు వంటి ప్రత్యేక పర్వదినాలలో ఈ పూజ చేయడం వల్ల కోటిరెట్లు అధిక ఫలితం లభిస్తుందని, ఇది భక్తి శ్రద్ధతో ఆచరించినవారికి అనుభవపూర్వకంగా తెలుస్తుందని చెబుతారు.అమ్మవారికి కుంకుమను సమర్పించడం ద్వారా ఆమె ప్రసన్నురాలవుతుందని, కోరిన వరాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు.హిందూ సంప్రదాయంలో కుంకుమను శుభానికి, సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి కుంకుమార్చన చేయడం ద్వారా సౌభాగ్యం సిద్ధిస్తుందని నమ్మకం. మామూలు రోజుల కంటే నవరాత్రి పర్వదినాలలో కుంకుమార్చన చేయడం వల్ల అధిక ఫలితాలు లభిస్తాయి. ప్రధానంగా అమ్మవారిని పూజించినా, ఇతర దేవతామూర్తులకు కూడా వారి నామాలను జపిస్తూ కుంకుమార్చన చేయవచ్చునీ భక్తుల నమ్మకం.

Share ePaper Clip

Preparing image...

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest