UPDATES  

NEWS

 కిన్నెరసాని క్రీడా పాఠశాలలో నల్ల బ్యాడ్జిలతో నిరసన

పాల్వంచ మండలం మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని లో క ఏఐజేఏసిటీఓ పిలుపు మేరకు ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జిలతో నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఇన్‌ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నిర్వహణను రద్దు చేయాలని, ఓపిఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో హెచ్ ఎం యన్.చందు,ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం పి.వెంకటేశ్వర్లు, బి.శంకర్,పి.స్వరూప రాణి,ఎస్.బాలు,ఇ.పద్మావతమ్మ,యం.బాలు, డి.సతీష్ కుమార్,భగవాన్ దాస్,కోటేశ్వరరావు,రామ్ ధన్, విజయమ్మ,కృష్ణ,అంజయ్య,రవి,శశిగ్ఞత,వెంకన్న,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest