UPDATES  

NEWS

జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) ఇటీవల మేడారం సబ్ స్టేషన్ దగ్గర గల టన్నెల్ లో 820 మీటర్ల కాపర్ వైర్ దొంగిలించి ఎమర్జెన్సీ గేటు ద్వారా పారిపోయిన సంగతి విధితమే. బుధవారం సాయంత్రం ధర్మారం ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా పెంచికలపేట గ్రామానికి చెందిన కమ్మటి వెంకటేష్ , గోదావరిఖని ఏరియా కు చెందిన రేవెల్లి కొమురయ్య, బేగంపేట గ్రామానికి చెందిన బొమ్మ గాని రాజశేఖర్, రామగుండానికి చెందిన భావండ్ల శ్రీకాంత్ ల పై అనుమానం వచ్చి వారిని పట్టుకుని విచారించగా మేడారం టన్నెల్ లో కాపర్ వైర్ దొంగతనం చేసింది తామేనని ఒప్పుకున్నారు. అనంతరం వీరిని నంది మేడారం కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు పంపినట్లు స్థానిక ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు, ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ భూమయ్య, కానిస్టేబుల్ లు సతీష్, రాజు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Editor Reporter
telanganavanidaily.com

కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) ఇటీవల మేడారం సబ్ స్టేషన్ దగ్గర గల టన్నెల్ లో 820 మీటర్ల కాపర్ వైర్ దొంగిలించి ఎమర్జెన్సీ గేటు ద్వారా పారిపోయిన సంగతి విధితమే. బుధవారం సాయంత్రం ధర్మారం ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా పెంచికలపేట గ్రామానికి చెందిన కమ్మటి వెంకటేష్ , గోదావరిఖని ఏరియా కు చెందిన రేవెల్లి కొమురయ్య, బేగంపేట గ్రామానికి చెందిన బొమ్మ గాని రాజశేఖర్, రామగుండానికి చెందిన భావండ్ల శ్రీకాంత్ ల పై అనుమానం వచ్చి వారిని పట్టుకుని విచారించగా మేడారం టన్నెల్ లో కాపర్ వైర్ దొంగతనం చేసింది తామేనని ఒప్పుకున్నారు. అనంతరం వీరిని నంది మేడారం కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు పంపినట్లు స్థానిక ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు, ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ భూమయ్య, కానిస్టేబుల్ లు సతీష్, రాజు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest