UPDATES  

NEWS

జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 భద్రాచలం డివిజన్ లో పి ఆర్ టి యు టి ఎస్ సమావేశం

భద్రాచలం డివిజన్ లో పిఆర్టియు టి ఎస్ ప్రాంతీయ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు దశమ బాబు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు నర్సయ్య, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ హాజరై మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో కలిసి జిల్లాలో సంఘ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.అలాగే జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాలపై సమావేశంలో చర్చ జరిగింది.ఈ సందర్భంగా సీనియర్ నాయకులు దనికొండ శ్రీనివాసరావు,దశమ బాబు,మంగయ్య,నాగులు జిల్లా శాఖకు పలు సూచనలు, సలహాలు అందించారు.ఆ సూచనలు,సలహాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానించారు.ఈ సమావేశంలో PRASET రాష్ట్ర అధ్యక్షుడు సుమన్,రాష్ట్ర కార్యదర్శులు సురేష్ బాబు,పటేల్,జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు భాస్కర్,లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షుడు లక్ పతి, భద్రాచలం,దుమ్ముగూడెం, చర్ల,మణుగూరు,అశ్వాపురం మండలాల అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

భద్రాచలం డివిజన్ లో పి ఆర్ టి యు టి ఎస్ సమావేశం

భద్రాచలం డివిజన్ లో పిఆర్టియు టి ఎస్ ప్రాంతీయ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు దశమ బాబు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు నర్సయ్య, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ హాజరై మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో కలిసి జిల్లాలో సంఘ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.అలాగే జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాలపై సమావేశంలో చర్చ జరిగింది.ఈ సందర్భంగా సీనియర్ నాయకులు దనికొండ శ్రీనివాసరావు,దశమ బాబు,మంగయ్య,నాగులు జిల్లా శాఖకు పలు సూచనలు, సలహాలు అందించారు.ఆ సూచనలు,సలహాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానించారు.ఈ సమావేశంలో PRASET రాష్ట్ర అధ్యక్షుడు సుమన్,రాష్ట్ర కార్యదర్శులు సురేష్ బాబు,పటేల్,జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు భాస్కర్,లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షుడు లక్ పతి, భద్రాచలం,దుమ్ముగూడెం, చర్ల,మణుగూరు,అశ్వాపురం మండలాల అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest