UPDATES  

NEWS

సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా రామ భక్త శ్రీ శ్రీ శ్రీ లాలు దాస్ అందరికి ఆదర్శం రక్తదానానికి యువత ముందుకు రావాలి: డీఎస్పీ ఆదినారాయణ ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ వరుణ్ కుమార్‌ కు మొక్కలు అందజేసిన

 ప్రాథమిక పాఠశాల రాజాపురంలో అభివృద్ధి పనులు

పాల్వంచ మండలం రాజాపురం ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పాఠశాల ఆవరణ భద్రతను పెంచడంతో పాటు పర్యావరణాన్ని అందంగా మార్చే లక్ష్యంతో ఈ పనులు చేపడుతున్నారు.ప్రహరీ గోడ నిర్మాణం పూర్తైన తర్వాత పాఠశాల పరిసరాలు మరింత భద్రంగా,శుభ్రంగా మరియు సుందరంగా మారనున్నాయి.పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న గ్రామపంచాయతీ పాలక పక్ష సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest