చదివింది బీటెక్ చేసేది ప్రకృతి సేవ.. చదివే కాదు సేవలలో కూడా ముందుంటానని నిరూపించాడు కల్యాణ్ ప్రకృతి హరిత దీక్ష వ్యవస్థాపకులు కె ఎన్ రాజశేఖర్ స్పూర్తితో ప్రతి రోజు ఓ మొక్కను నాటుతున్నరాయన.ఈ నేపద్యంలో ప్రకృతి హరిత దీక్ష తీసుకొని 50 వ రోజున మరియు వివాహ వివహ వార్షికోత్సవం సందర్భంగా కొబ్బరి మొక్కను నాటిన ప్రకృతి ప్రేమికులు శనగ కళ్యాణ్ మణి దంపతులు. వాతావరణ సూచనలు మొక్కలు నడుపుతున్న కళ్యాణ్ దంపతులకు,ప్రకృతి మాత ఆశీర్వాదం ఎల్లపుడు ఉంటాయని యంవిఐఎ సంగం వెంకట పుల్లయ్య అన్నారు. చదివింది బీటెక్ కాని చేసిది ప్రకృతి సేవా.ప్రతిరోజు క్రమం తప్పకుండా ఏదైనా ఒక మొక్కని నాటుతూ ఫోటో వీడియోలు తీస్తూ అందరికి ఆదర్శం అవుతున్నారని హరిత దీక్ష వ్యవస్థాపకులు ప్రకృతి ప్రేమికులు కె ఎన్ రాజశేఖర్ అన్నారు.
Post Views: 84