గత 40సంవత్సరాలుగా మొక్కలు నాటుతూ కొన్ని లక్షల పైగా మొక్కలను పంచుతూ ఎంతోమంది ప్రకృతి ప్రేమికులకు సలహాలు సూచనలు ఇస్తూ ప్రతిరోజు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి,బోకెలు బదులుగా మొక్కలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మొక్కల వెంకటయ్య దంపతులకు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఘనంగా సన్మానించారు. ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతో కృషి చేస్తూ ఆడంబరం చూపకుండా నిరాడంబరంగా ఉండే మొక్కల వెంకటయ్య అందరికి ఆదర్శం.
Post Views: 39