UPDATES  

NEWS

రచ్చపల్లిలో ఆర్థిక, సాంకేతిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం సి.పి.ఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్ తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు

 ఓణీల శుభకార్యానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించిన ఐక్య తల్లిదండ్రుల సంఘం నాయకులు.

పాల్వంచ మండలం జగన్నాథ పురం పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ఓ ప్రవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన బండారి నీరజ రమేష్ దంపతుల కుమార్తె ఓణీల శుభకార్యానికి హాజరై ఆశీర్వదించిన ఐక్య తల్లిదండ్రుల సంఘం,(యుపిఎ) నాయకులు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మారుతి రత్నాకర్, సంఘం వ్యవస్థాపకురాలు గోపికా రత్నాకర్ దంపతులు,ఎ టి ఈ సి జిల్లా అధ్యక్షులు మాళోత్ బాలు,యుపిఎ జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రోజు మోహన్,బెస్త భాస్కర్,కోదండపాణి,రాజు తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest