UPDATES  

NEWS

 ఎంపీడీవో,కార్యాలయ సిబ్బందిని మర్యాదపూర్వకంగా కలసిన సర్పంచ్ తాటి అనిత,ఉప సర్పంచ్ పాంచానపరుపు మహేష్

లక్ష్మీదేవిపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి ను ఎంపీఓ, సూపరిండెంట్ మరియు కార్యాలయ సిబ్బందిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ తాటి అనిత,ఉప సర్పంచ్ పాంచానపరుపు మహేష్. ఈ కార్యక్రమంలో తాటి తిరుమలేష్,కోటి,చిట్టి, తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి,ప్రజా సంక్షేమంపై పరస్పర సహకారం కొనసాగించాలని ఆకాంక్షించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest