UPDATES  

NEWS

రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై శ్వేత మృతి సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రుల బృందాన్ని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ శ్రీకృష్ణుడి అవతార పరిసమాప్తి సందర్భంగా చివరి సందేశం ఎప్పుడైనా దీన్ని చదవారా గ్రామసభలో ఆత్మహత్యాయత్నం చేసిన మాజీ సర్పంచ్ దేశ స్వాతంత్రాన్ని గుర్తించకపోవడం ఆర్ఎస్ఎస్ అవివేకం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ ఎంపీ ఆర్ఆర్ఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన సలహా మండలి సభ్యులు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ను మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ రోడ్డు పక్కన బడ్డీ కొట్టులో టీ తాగిన ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలంగాణ సాంస్కృతిక సారధికి మెమోరాండం

 వసుంధర రైస్ మిల్లు వద్ద నీటి వరద

కోదాడ (తెలంగాణ వాణి)

అనంతగిరి మండలం బొజ్జగూడెం తండా గ్రామ పరిధిలోని శ్రీ వసుంధర రైస్ మిల్లు వద్ద గల జాతీయ రహదారిపై వరద నీళ్లు నిలిచి ఉండటంతో వాహనదారులకు రాకపోకలకు ప్రమాదంగా మారింది. దీనిపై అధికారులు స్పందించి నిలచిన వరద నీటిని తొలగించాలని స్థానిక ప్రజలు వాహనదారులు కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest